36 Viewsఎల్లారెడ్దిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమత రెడ్డికి మాజీ ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజ్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బోర్ మోటార్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
72 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఆదివారం బోరు మోటార్ ను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాబేర బేగం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారం రోజుల క్రితం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారని అన్నారు విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవని నిర్ధారించారు గతంలో నిర్మాణం చేసి అసంపూర్తిగా వదిలేసిన తరగతి గదులను వెంటనే నిర్మాణం […]
గుంతలు పూడ్చిన గ్రామస్తులు
95 Viewsగుంతలు పూడ్చిన గ్రామస్తులు. ఆర్ అండ్ బి రోడ్డుపై గుంతలను పూడ్చిన అక్కపల్లి గ్రామస్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాలకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డుపై రాపెల్లి వాగు దగ్గర అక్క పెళ్లి గ్రామస్తులు ఆదివారం గుంతలను పూడ్చి శ్రమదానం చేశారు. రాపెల్లి వాగుపై కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ఇరువైపులా మట్టి రోడ్డును వదిలేయడం జరిగింది. దీనితో గుంతలుగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని […]
బ్యాంకు లోన్ ఆఫీసర్ అని చెప్పి 1,25,000 మోసం, కేసు నమోదు
65 Viewsఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ముద్ర లోన్ ఆఫీసర్ అని ఫోన్ చేసి తనకి 5 లక్షల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి ప్రాసెసింగ్ ఫీజు అని పలు దఫాలుగా 1,25,000 మోసం చేసినాడని బాధితుడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఆన్లైన్లో నమోదు చేసి, కేసు నమోదు చేయనైనదని ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి చెప్పినారు. ఎవరైనా బాధితులు సైబర్ క్రైమ్ కు గురి అయితే వెంటనే 1930 కు […]
రంగారావు కుటుంబ సభ్యుల ను పరామర్శించిన మంత్రి వివేక్
20 Viewsజగిత్యాల జిల్లా: వెల్గటూర్ మండలం కప్ప ట్రావ్ పెట్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ గండ్ర రంగారావు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా.వివేక్ వెంకటస్వామి. గండ్ర రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మంత్రి వివేక్ వెంట మాజీ ఎంపీపీలు పోనుగోటి శ్రీనివాసరావు, ఎండి బషీర్, మాజీ జెడ్పిటిసి గజ్జల స్వామి, కాంగ్రెస్ నాయకులు […]
బలరాం నాయక్ ని కలిసి సింగరేణి సమస్యల పై మెమోరాండం – కవిత
22 Viewsసింగరేణి సీఎండీ బలరాం నాయక్ ని కలిసి పలు సమస్యల పై మెమోరాండం ఇచ్చిన HMS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్. HMS అధ్యక్షురాలిగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత మొదటి సారి సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదురుకుంటున్న పలు సమస్యల పై సీఎండీ తో చర్చించిన కవిత మరియు రియాజ్ అహ్మద్. సీఎండీ కి వారు ఇచ్చిన మెమోరాండంలో అంశాలు […]
గంజాయి పండించిన, తరలించినా, అమ్మిన సేవించిన వారి పైన కఠీన చర్యలు తప్పవు
28 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి పట్టివేత* *గంజాయి పండించిన, తరలించినా, అమ్మిన సేవించిన వారి పైన కఠీన చర్యలు తప్పవు- పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ* పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఈరోజు గంజాయి కేసు లో నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించడానికి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ కేసు, అరెస్ట్ వివరాలను వెల్లడించారు. *పట్టుబడిన నిందితుని వివరాలు:-* […]
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ
24 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల ఇంచార్జి మహేష్ వర్మ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్న ఆశయ సాధనకై పనిచేసేందుకు, రానున్న రోజుల్లో మన పార్టీ జెండాను ఎత్తుకునేందుకు ఈ రోజు ముందుకు రావడం జరిగింది. వారికి మంచిర్యాల జిల్లా ఇంచార్జి మహేష్ వర్మ తీన్మార్ మల్లన్న తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ కండువాను కప్పి […]
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ కు అభినందన సభ
50 Viewsబిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ కు అభినందన సభ. మంచిర్యాల జిల్లా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రఘునాథ్ వెరబెల్లి నియామకం తరువాత మంచిర్యాల జిల్లాకు మొదటిసారి విచ్చేసిన సందర్భంగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన మొదటగా రఘునాథ్ కి జైపూర్ మండలం ఇందారం గోదావరి వంతెన వద్ద బీజేపీ శ్రేణులతో ఘన స్వాగతం ఒలకడం జరిగింది. అంతరం శ్రీరాంపూర్ బస్ స్టాండ్ వద్ద BMS నాయకులతో […]
రైతులకు తీరనున్న యూరియా కష్టాలు
27 Viewsమంచిర్యాల జిల్లాలో రైతులకు తీరనున్న యూరియా కష్టాలు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా మరియు కొమరం భీం జిల్లా రైతులకు తీరనున్న యూరియా కష్టాలు. యూరియా లోడుతో కూడిన రైలు శుక్రవారం మంచిర్యాల రైల్వే స్టేషన్ కు చేరుకున్నది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీష్ బాబు యూరియా ఆన్ లోడ్ ను మంచిర్యాల రైల్వే స్టేషన్ లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గానికి 1000 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లుగా […]










