110 Viewsమంచిర్యాల జిల్లా. ఎ ఎల్ సి ఆత్మీయ సమ్మేళన సభ లో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.
విజయం మనదే.. కమలం వికసిస్తుంది… అంజిరెడ్డి గెలుస్తున్నాడు
102 Viewsఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటింగ్ ప్రచారంలో మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా చిన్నమైల్ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టబద్రులను కలిసి ఓటు వేయాల్సిందిగా కోరడం జరిగింది. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, చందుపట్ల రాజు రెడ్డి, కిరణ్ నాయక్, బిజెపి నాయకులు ప్రచారంలో ఉన్నారు
15.904 కేజీల గంజాయి పట్టుకొన్న రామగుండం పోలీసులు
116 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ 15.904 కేజీల గంజాయి పట్టుకొన్న రామగుండం పోలీసులు. దాని విలువ రూ. 7,95,200/- హైదరాబాద్ లోని శామీర్ పేటకు చెందిన ఓ వ్యక్తి వైజాగ్ నుండి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయించేందుకు వస్తున్నాడానే రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., గోదావరిఖని ఏసీపీ రమేశ్ కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వారి ఆదేశాల మేరకు రామగుండం ఎస్ఐ సంధ్య రాణి సిబ్బంది తో కలిసి రైల్వే […]
జోరందుకున్న ఎమ్మెల్సీ ప్రచారం…
58 Viewsజోరందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్లను కలిసి కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆల్ ఫోర్స్ వుట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వాలని అభ్యర్థించారు. సోమవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రుల బాసటగా నరేందర్ అన్న ఉంటాడని, నిస్వార్ధంగా నిబద్ధతతో విధేయతగా సమిష్టి కృషితో ఉంటాడని […]
నేడు మంచిర్యాలకు సీఎం రేవంత్ రెడ్డి
142 Viewsమంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాలకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. నేడు మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ పక్కన ఖాళీ స్థలంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారంకి వచ్చి బహిరంగ సభలో మాట్లాడుతారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు మరియు ముఖ్య నేతలు […]
ఎల్లారెడ్డిపేటలో పోచమ్మ కు చలి బోనాలు…
171 Viewsపోచమ్మ కు చలి బోనాలు…….. చలిబోనం నైవేద్యం, కల్లు సాక సమర్పణ – పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో చల్లగా చూడమ్మా అని మొక్కు ఎల్లారెడ్డి పేట గ్రామంలో, ప్రతి ఏటా గ్రామ దేవత శ్రీ పోచమ్మవారికి సమర్పించే చలి బోనాలు వేడుక ఘనంగా ప్రారంభమైంది. మహిళలు ముందు రోజు తల స్నానం ఆచరించి, బోనం వండి, మరుసటి రోజు ఆ చలిబోనం శ్రీ పోచమ్మవారికి సమర్పించటం ఆనవాయితిగా వస్తుంది. ఈ క్రమంలో, ఆదివారం అధిక సంఖ్యలో […]
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి- రఘునాథ్ వెరబెల్లి
74 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి- రఘునాథ్ వెరబెల్లి . పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ రఘునాథ్ వెరబెల్లి గారు మంచిర్యాల పట్టణం గౌతమి నగర్, రామ్ నగర్ మరియు గర్మిళ్ళ లో పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థి శ్రీ అంజి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఈ నెల […]
మంచిర్యాల లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
47 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్న లైబ్రరీ దగ్గర విద్యార్థినీ విద్యార్థులతోనే కలిసి గ్రంథాలయ సమస్యల పైన మరియు అదిలాబాద్ కరీంనగర్ నిజాంబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రసన్న హరికృష్ణ మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాల్సిందిగా అశోక అకాడమిక్ చైర్మన్, నిరుద్యోగ హక్కుల రాష్ట్ర చైర్మన్అయినా అశోక్ గ్రాడియేషన్ పూర్తి చేసిన విద్యార్థులను కోరడం జరిగింది. ఈ సమావేశంలో బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్, బీసీ JAC నాయకుడు […]










