137 Viewsదౌల్తాబాద్: నులి పురుగుల మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని దౌల్తాబాద్ వైద్యాధికారి నాగరాజు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రాథమిక పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల మాత్రలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి నులిపురుగులు మాత్రలను వేసుకోవాలని సూచించారు. అలాగే మండల పరిధిలోని గాజులపల్లి సర్పంచ్ అప్ప వారు శ్రీనివాస్ విద్యార్థులకు మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు… No Slide […]
55 Viewsకొల్లూరు గ్రామంలో సాండ్రీచ్ ప్రారంభోత్సవం. మంచిర్యాల జిల్లా. కొటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో సాండ్రీచ్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న కార్మిక మరియు మైనింగ్ శాఖ మాత్రివర్యులు డా.జి.వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
202 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్11, సిరిసిల్లలో ఈనెల 17న జరగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి – ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎంపీపీ జనగామ శరత్ రావు నివాసంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో సన్నాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కెసిఆర్ రాకను మన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సభను విజయవంతం చేయాలని కేటీఆర్ మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రణాళికతో జాగ్రత్తగా […]