Breaking News

భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ  స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

2 Viewsమంచిర్యాల జిల్లా. భీమారం. భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ  స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భీమారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ అనంతరం కార్యకర్తలతో కలిసి భీమారం ఏపలబోడ వాటర్ ట్యాంక్ వద్దనుండి కొత్గూడెం వరకు బైకులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ తీశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మాడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్ ఉపాధ్యక్షులు ఆకుదారి శెంకర్, సెగ్గెం […]

Breaking News

శ్రీరాంపూర్ లో 79వ స్వాతంత్ర దినోత్సవం సంబరాలు

2 Viewsమంచిర్యాల జిల్లా. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండ ఆవిష్కరణ ఈరోజు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసి స్కూల్ పిల్లలకు బుక్స్ పెన్నులు స్వీట్స్ పంచిపెట్టి, తదినంతరం చెల్ల విక్రమ్ గారు మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు […]

Breaking News

వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి- రఘునాథ్

3 Viewsమంచిర్యాల జిల్లా. వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి- రఘునాథ్ వెరబెల్లి 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యాలయం నుండి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీ లో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి  పాల్గొనడం జరిగింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ ఇంటి […]

Breaking News

బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

5 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి క్రమశిక్షణ తో ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., పోలీసుల గౌరవ మర్యాదలు పెంపోందించే విధంగా క్రమశిక్షణ తో నిజాయితీగా పోలీస్‌ అధికారులు పనిచేయాలని , పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే ఫిర్యాదుదారులకు బాధితుల పిర్యాదు లపై తక్షణమే స్పందించాలని పోలీస్‌ అధికారులు రామగుండం పోలీస్‌ కమిషనర్‌  సూచించారు. వార్షిక తనిఖీల్లో […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ.

23 Views ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ కా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత దేశ పతాకం అయిన […]

Breaking News

బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

6 Viewsమంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రికి చెందిన సాయి వెంకటేష్ అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.తన బైక్ మీద పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్లి, పని అనంతరం అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణంలో తన బైక్ మీద వస్తుండగా మార్గమథ్యంలో బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ దేవాలయం వద్ద లారీ అతని బైక్ ను ఢీకొట్టడంతో అతనికి […]

Breaking News

తెలంగాణ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

6 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం, మంగళవారం, ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి,వరంగల్, నల్గొండ జిల్లాలు కుండపోత వర్షంతో అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. అయితే, […]

Breaking News

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు

6 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు! తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ నాలుగైదు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పిఎసి సమావేశాన్ని ఈ నెల 16 లేదా 17వ తేదీన నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతుంది, […]

Breaking News

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం – సి పి

6 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుదాం. మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడుదాం : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., నాషా ముక్త్ భారత్ అభియాన్-2025 లో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ […]

Breaking News

అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి

18 Views రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు విద్యుత్ పున:రుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా కార్యాచరణ 24×7 అత్యవసర సిబ్బంది అందుబాటులో ఉండాలి కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 9398684240 ఏర్పాటు ఆకస్మిక వరదల సమయంలో ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు హెలికాప్టర్లో సిద్ధం చేసుకోవాలి అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 9398684240 ఏర్పాటు వరద పరిస్థితుల ఆధారంగా విద్యాసంస్థలకు సెలవు […]