157 Viewsఎల్వీ ప్రసాద్ కంటి పరీక్షల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించిన డా జి సత్యనారాయణ స్వామి : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య నిర్వహణ పరీక్షల కేంద్రాన్ని ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి రిబ్బన్ కత్తిరించి సోమవారం ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల కోఆర్డినేటర్ నిరంజన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు […]
ప్రకటనలు
బాధితులకు ఆర్థిక సహాయం అందజేత
132 Viewsగత నాలుగు రోజుల క్రితం కుక్కల దాడిలో 12 జీవాలు మృతి చెందిన సంఘటన అల్మాస్ పూర్ లో చోటు చేసుకోగా బాధిత రైతులకు గొల్ల కురుమ యాదవ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. వీర్నపల్లి మండలం లోని మద్దిమల్ల కు చెందిన కేశవేణి ఎల్లయ్య యాదవ్, ప్యాట్ల ఎల్లయ యాదవ్ , దయ్యాల మల్లయ్య యాదవ్ లు జీవాలను పెంచుకుంటూ జీవిస్తున్నారు. ఉపాధి లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ […]
బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి కేటీఆర్
137 Views గత వారం రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన వీర్నపల్లి మండల వైస్ ఎంపీపీ భర్త ఈసంపల్లి దేవేందర్ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ పరామర్శించి ఓదార్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి గ్రామానికి చెందిన జనశక్తి మాజీ నేత భారత రాష్ట్ర సమితి నాయకులు ఈసంపల్లి దేవేందర్ అకస్మిక మృతి పట్ల రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం వైస్ ఎంపీపీ ఈసంపల్లి హేమ […]
నేడు వీర్నపల్లి వైస్ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించనున్న మంత్రి కేటీఆర్
136 Viewsవీర్నపల్లి మండల వైస్ ఎంపీపీ భర్త ఇటీవల గుండెపోటుతో మరణించడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి స్థానిక సిరిసిల్ల శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలంలో సోమవారం పర్యటించనున్నారు.వీర్నపల్లి మండల వైస్ ఎంపీపీ ఈసంపల్లి హేమ భర్త జనశక్తి మాజీ నేత భారత రాష్ట్ర సమితి నాయకులు ఈసంపల్లి దేవేందర్ గుండె నొప్పితో అకస్మాత్తుగా మరణించారు.బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం మండలంలోని గర్జనపల్లి […]
ఎన్నారై సౌజన్యంతో ఆటో యూనియన్ సభ్యులకు టీ షర్టుల పంపిణీ
100 Viewsప్రముఖ ఎన్నారై సామాజిక సేవ కార్యక్రమం నిర్వహిస్తున్న రాధారావు సత్యం వీర్నపల్లి మండల ఆటో యూనియన్ సభ్యులు అడిగిన వెంటనే టీ షర్టులను అందజేశారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య చేతుల మీదుగా మండల ప్రజా ప్రతినిధుల ద్వారా ఆటో యూనియన్ సభ్యులందరికీ టి షర్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి మండలాల్లో పలు సామాజిక సేవ […]
దుంపెన రమేశ్ పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం స్వీకరణ
125 Viewsదుంపెన రమేశ్ పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం స్వీకరణ తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన *”యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవాసంస్థ”* వారు స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి జాతీయ ఉత్సవాలను పురస్కరించుకుని జనవరి 29న హుస్నాబాద్లో ఉదయం 10గం లకు పురస్కారం ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపురం గ్రామానికి చెందిన కవి రచయిత దుంపెన రమేశ్ గారిని *యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ* వారు […]
రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రవీందర్
168 Viewsజిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ జనవరి 27 : రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అఖిల్ మహాజన్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా నెస్కంభ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు, ఆయన వెంట టిఎస్పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్ , సిరిసిల్ల పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి , మాజీ శాసనసభ […]
కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవు…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి
118 Viewsకంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవని ఎల్లారెడ్డిపేట వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 30 తారీకు వరకు కంటి వెలుగు ప్రోగ్రాం ఉండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 33 రోజుల కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుందని ప్రతి శని ఆదివారాలు సెలవు దినాలుగా ఈ కార్యక్రమం లో ఉంటుందని మండల ప్రజలు గ్రహించాలని డాక్టర్ స్రవంతి కోరారు. ప్రతిరోజు 300 మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు ఉంటాయన్నారు […]