రాజకీయం

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనకై కృషి చేద్దాం

34 Views– తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ మర్కుక్ , ఆగస్టు 6 ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మర్కుక్ మండల కేంద్రంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన తాజా మాజీ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్. అనంతరం అచ్చంగారి భాస్కర్ మాట్లాడుతూ స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ కన్న కల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.అలాంటి మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నెరవేర్చేలా మనందరం కృషి చేయాలని మర్కుక్ తాజా […]

రాజకీయం

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

44 Viewsఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని విజయ్ అన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మందకృష్ణ మాదిగ కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలుచేస్తామని శాసనసభలో కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.విద్య, ఉద్యోగ,ఇతర రంగాల్లో ఉపకులాలకు […]

రాజకీయం

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేతా

74 Viewsమర్కుక్ , ఆగస్టు 2 సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన దుబ్బాసి అరుణ చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం అందజేశారు.వారితో పాటు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకయ్య గౌడ్, ఉప్పసర్పంచ్ పద్మనర్సింలు , క్రాంతి కుమార్, కిషన్ , లక్ష్మణ్, మాలయ్య , నాగరాజు, యాదయ్య, నర్సింలు, […]

రాజకీయం

ముదిరాజ్ సంగం కమ్యూనిటీ హాల్ కొరకు భూమి పరిశీలన

55 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో శుక్రవారం రోజున బావుల కాడ ముదిరాజుల సమక్షంలో నూతన కమ్యూనిటీ హాల్ భవనం కోసం భూమి పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాండ కనకయ్య గౌడ్ ,గ్రామ శాఖ అధ్యక్షుడు క్రాంతి కుమార్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి బాలకృష్ణ , తాజా మాజీ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు , మంగి కిషన్ , శ్రీగిరిపల్లి నాగరాజు ,లక్ష్మణ్ , […]

రాజకీయం

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్

51 Viewsమర్కుక్ , ఆగస్టు 1 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామలో గురువారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ గచ్చుబాయి బాలరాజు 15వేల రూపాయలు , చెక్కల చంద్రశేఖర్ 17వేల రూపాయలు ఇరువురికి చెక్కులను అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం రాజకీయం

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు అందజేతా !

58 Viewsమర్కుక్, జులై 31 సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి అధర్వంలో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు అయిన చెక్కులను ధనమైన ముత్తమ్మ , కుమ్మరి బాలకృష్ణ కి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్, ఉప్పసర్పంచ్ పద్మ నర్సింలు, క్రాంతి కుమార్,రాజయ్య,కిషన్ లక్ష్మణ్,నాగరాజు,పర్షరామ్,స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

కథనాలు రాజకీయం

సిసి రోడ్ల మరమ్మత్తు వెంటనే పూర్తి చెయ్యాలని వినూత్న నిరసన

78 Viewsఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

రైతు రుణమాఫీ హర్షనీయం

86 Viewsరైతు రుణమాఫీ హర్షనీయం ! – దయ్యాల యాదగిరి గజ్వేల్ , జులై 21 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం హర్షణీయం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దయ్యాల యాదగిరి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఒకటవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దయ్యాల యాదగిరి మాట్లాడుతూ రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని, బడుగు బలహీనవర్గాలకు మేలు చేకూర్చే […]

రాజకీయం

కాంగ్రెస్ కు ప్రజల్లో మంచి ఆదరణ !

100 Views– మోహన్నగారి రాజు గజ్వేల్ , జులై 21 కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మొహన్నగారి రాజు అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో మోహన్నగారి రాజు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశాల మేరకు గజ్వేల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగిందని,కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి,ప్రతిపక్ష పార్టీల జీర్ణించుకోవడం లేదని, కాంగ్రెస్ […]

రాజకీయం

రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ

55 Viewsకొమ్ము విజయ్ కుమార్ ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో కొమ్ము విజయ్ కు ఘన సన్మానం గజ్వేల్ , జులై 21 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాచకొండ ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పనిచేస్తూ […]