సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో శుక్రవారం రోజున బావుల కాడ ముదిరాజుల సమక్షంలో నూతన కమ్యూనిటీ హాల్ భవనం కోసం భూమి పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాండ కనకయ్య గౌడ్ ,గ్రామ శాఖ అధ్యక్షుడు క్రాంతి కుమార్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి బాలకృష్ణ , తాజా మాజీ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు , మంగి కిషన్ , శ్రీగిరిపల్లి నాగరాజు ,లక్ష్మణ్ , మహేష్ , శ్రీగిరి పల్లి మల్లేష్ లెంకల అశోక్ , చెక్కల బాల్నర్సు ,కిష్టయ్య, యాదగిరి , చెవిటిదాని మల్లేష్ , కొండని నవీన్ ,కొండని ప్రశాంత్ , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.





