120 Viewsమద్దిమల్ల గ్రామానికి చెందిన గొల్ల కురుమ యాదవ మూడు కుటుంబాలకు చెందిన 12 గొర్రెలు మృతి చెందడం వలన వారికి రూపాయలు 21050 ఇచ్చిన గొల్ల కురుమ యాదవ జిల్లా అధ్యక్షులు మిర్యాల భాస్కర్ యాదవ్, ఉమ్మడి మండలాల గొల్ల కురుమ యాదవ సంఘం అధ్యక్షులు మేండే శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు నాగుల శీను, క్యాషియర్ పెంజర్ల దేవయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సిర్రం నాగరాజ్ యాదవ్, నాగమల్లేష్ యాదవ్, సహాయ ప్రధాన కార్యదర్శి వట్టెల ప్రభాకర్ […]
కథనాలు
మన ఊరు చేపల పులుసు కర్రీ పాయింట్ ప్రారంభం
124 Views గజ్వేల్ లో పిడిచెడ్ రోడ్ లో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన మన ఉరి చేపల పులుసు కర్రీ పాయింట్ ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాల మార్గం అన్వేషించాలని మన ఊరి చేపల పులుసు కర్రీ పాయింట్ యజమాని తిరుపతికి శుభాకాంక్షలు, తెలిపి గజ్వేల్ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ అనేక వ్యాపార కేంద్రాలు నెలకొల్పుతూ ఉన్నారని అందులో […]
బతుకుదెరువు కోసం గల్ఫ్ బాటపట్టి…. గుండెపోటుతో సౌదీ లో విగితజీవిగా మారిన కథలపూర్ వాసి…
144 Viewsబతుకుదెరువు కోసం గల్ఫ్ బాటపట్టి గుండెపోటుతో సౌదీ లో విగితాజీవిగా మారిన కథలపూర్ వాసి 15 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తాను అనుకున్నా రోజే గుండెపోటుతో మరణించాడు మృతునికి ఒక్క గనొక్కకొడుకు.. కడసారి చూపు చూసేందుకు శోకసంద్రంలో కుటుంబ సభ్యులు ఎదురుచూపు! ఉన్న ఊరిలో ఉపాధి లేక ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం గత 15 సంవత్సరాల క్రితం గల్ఫ్ బాట పట్టిన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గంగ నరసయ్య […]
గుండెపోటుతో ఈసంపెళ్ళి దేవేందర్ మృతి
141 Viewsగుండెపోటుతో ఈసంపెళ్ళి దేవేందర్ మృతి ఎల్లారెడ్డిపేట జనవరి 24 : వీర్నపల్లి మండలం గర్జన పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిపిఐ ఎంఎల్ మాజీ దళ సభ్యులు ఈసంపెళ్ళి దేవేందర్ అలియాస్ వీరప్పన్ (38 ) గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మరణించారు, దేవేందర్ అలియాస్ వీరప్పన్ చిన్న తనంలో నే పది సంవత్సరాల వయస్సు లో తల్లి దండ్రులు. పోచవ్వ , లక్ష్మి రాజం లు అనారోగ్యంతో మరణించారు, […]
డబ్బులు బంగారు ఆభరణాలు అప్పగింత
144 Viewsజగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో గత కొంతకాలంగా నిర్వహిస్తూ పలువురు భక్తులు కొట్టుకున్న బంగారు అభరణాలు డబ్బులు విలువైన వస్తువులు పోగొట్టుకున్న భక్తులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి పోగొట్టుకున్న భక్తులకు అందించి ఎస్ఐ చిలక శ్రీనివాస్ తన ఉదారతో చాటుకున్నారు సామాజిక సేవ తత్వంతో కొండగట్టు ఆలయంలో నిర్వహిస్తున్న చిలుక శ్రీనివాస్ ఏఎస్ఐ మల్యాల స్టేషన్ ఆలయంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అర్చకులు సన్మానించి సత్కరించారు ఏఎస్ఐ చిలుక శ్రీనివాసులు అభినందనలతో శుభాకాంక్షలు […]
బాల్య మిత్రునికి ఆర్థిక సహాయం అందించిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
135 Viewsబాల్య మిత్రుని అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేసిన …సింగిల్ విండో చైర్మన్ గుండారపు క్రిష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట అక్కపల్లి గ్రామానికి చెందిన కంది బలరాం అనారోగ్యంతో బుధవారం రోజున సాయంత్రం మరణించాడు. తన మిత్రుని మరణ వార్త తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణా రెడ్డి విషయం తెలుసుకున్న చిన నాటి మిత్రులతో కలసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కటిక నిరుపేద కుటుంబానికి చెందిన బలరాం యొక్క ఆర్థిక పరిస్థితి చూసి చెలించిన కృష్ణా […]
స్వామి వివేకానంద యొక్క పూర్తి జీవిత చరిత్ర
135 Viewsపుట్టిన తేదీ: జనవరి 12, 1863 పుట్టిన ప్రదేశం: కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని కోల్కతా) తల్లిదండ్రులు: విశ్వనాథ్ దత్తా (తండ్రి) మరియు భువనేశ్వరి దేవి (తల్లి) విద్య: కలకత్తా మెట్రోపాలిటన్ స్కూల్; ప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా సంస్థలు: రామకృష్ణ మఠం; రామకృష్ణ మిషన్; వేదాంత సొసైటీ ఆఫ్ న్యూయార్క్ మతపరమైన అభిప్రాయాలు: హిందూమతం తత్వశాస్త్రం: అద్వైత వేదాంత ప్రచురణలు: కర్మ యోగా (1896); రాజయోగ (1896); కొలంబో నుండి అల్మోరా వరకు […]
అనారోగ్యంతో మృతి చెందిన నిరుపేద వృద్ధుడు. ఆర్థిక సహాయం అందజేసిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి*
126 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన సోలేటి సాంబయ్య అనే వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి శనివారం ఉదయం పరామర్శించి ఓదార్చి 5000 రూపాయల నగదును వారికి అందజేసి అండగా నిలిచాడు. వీరి వెంట తెరాస నాయకుడు నాగుల ప్రదీప్ గౌడ్, వార్డు సభ్యుడు కొడిమోజు దేవేందర్, శ్యామంతుల అనిల్, మిత్ర యూత్ అద్యక్షులు స్వామి […]
భాషా రక్షణకు వృద్ధికి ఉద్యమం అవసరమన్న డా.వాసరవేణి”
131 Views తెలంగాణ సారస్వత పరిషత్తు మరియు తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2022 డిసెంబర్ 25 న హైదరాబాద్లో జరిగిన తెలుగు భాషోపాధ్యాయుల సమ్మేళనంలో “తెలుగు భాషా బోధన ప్రస్థుత స్థితి- సమీక్ష” పై సింగారం గ్రామానికి చెందిన తెలుగు ఉపన్యాసకులు,రచయిత డా.వాసరవేణి పర్శరాములు ప్రసంగించారు. ఈ సందర్భంగా డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ తెలుగు భాషోపాధ్యాయులుగా బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ ,తెలుగు భాషారక్షణకు నడుము బిగించి ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రపంచభాషనీ,సుమారు 20కోట్లమంది […]
భాషా రక్షణకు వృద్ధికి ఉద్యమం అవసరమన్న డా.వాసరవేణి”
179 Views భాషా రక్షణకు వృద్ధికి ఉద్యమం అవసరమన్న డా.వాసరవేణి తెలంగాణ సారస్వత పరిషత్తు మరియు తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2022 డిసెంబర్ 25 న హైదరాబాద్లో జరిగిన తెలుగు భాషోపాధ్యాయుల సమ్మేళనంలో “తెలుగు భాషా బోధన ప్రస్థుత స్థితి- సమీక్ష” పై సింగారం గ్రామానికి చెందిన తెలుగు ఉపన్యాసకులు,రచయిత డా.వాసరవేణి పర్శరాములు ప్రసంగించారు. ఈ సందర్భంగా డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ తెలుగు భాషోపాధ్యాయులుగా బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ ,తెలుగు భాషారక్షణకు నడుము బిగించి […]