118 Views ముస్తాబాద్ ప్రతినిధి అక్టోబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1981 82 పదో తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తమతో కలిసి చదువుకుని ఇటీవల అనారోగ్యంతో మరణించిన కంచరి విశ్వనాథం (57 ) కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల కోసం రూ.10 వేలు ఆర్థికసాయం అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కన్న తల్లి తండ్రులను తోబుట్టీన సోదరులను కోల్పోయిన విశ్వనాథం బ్రహ్మచారి […]
ప్రాంతీయం
అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీ నిర్వహణ…
107 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/15; రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట స్థానిక జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో భారతరత్న, మిస్సయిల్స్ మ్యాన్, ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశ అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల పాత్ర నీకు నచ్చిన ఆవిష్కరణ అంశంపై 8,9,10 విద్యార్థులకు చేయూత మిత్ర ఫౌండేషన్ ఎల్లారెడ్డిపేట వారి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించారు ఈపోటీలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు దూస శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పాఠశాల శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు ప్రయోగశాల […]
ప్రాథమిక చికిత్స కిట్టులను అందించిన లయన్ క్లబ్ సెక్రటరీ…
106 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/15; సిరిసిల్ల జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ నంది కిషన్ తన పెళ్లిరోజును పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మూడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు మరియు హై స్కూల్ కు విద్యార్థులకు ఏమైనా గాయాలు అయితే చికిత్స చేయడానికి ఉపయోగపడే ప్రాథమిక చికిత్స కిట్ ల ను అందించారు. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ పయ్యావుల రామచంద్రం, జోన్ చైర్మన్ నందికిషన్, డిస్టిక్ క్యాబినెట్ మెంబెర్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు […]
గంభీరావుపేట ఉర్దూమీడియం పాఠశాలలోఘనంగా ప్రపంచ ఆహారదినోత్సవం వేడుకలు
116 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో స్థానిక కేజీ టూ పీజీ విద్యాసంస్థల్లో జడ్పీ హెచ్ ఎస్ ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రపంచ ఆహార దినోత్సవం(వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్ )దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉర్దూ మీడియం ప్రధాన ఉపాధ్యాయులు లింగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆహార దినోత్సవం ఆదివారం రావడంతో శనివారం ఉర్దూ మీడియం పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందని కేజీ టూ పీజీ విద్యాసంస్థల్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆహ్వానం […]
మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికల ప్రచారంలో కేజీఆర్…
114 Viewsముస్తాబాద్/సిరిసిల్ల/అక్టోబర్ /15 ; మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికల్లో భాగంగా మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కొరకు గట్టుప్పల్ మండల ప్రచారంలో పాల్గొన్నా పవర్ లూం — టెక్స టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
బీసీలకు బీసీబందు 10లక్షలు కేటాయించాలి…
130 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/15; సిరిసిల్ల పట్టణంలో విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అధిక శాతం జనాభా ఉన్న బీసీలకు ప్రభుత్వం వెంటనే బీసీ బందు పథకాన్ని ప్రకటించాలని ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు ఇవ్వలేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డు కాలమని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర […]
బందనకల్ విద్యార్థులును కలిసిన ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్రరాకేష్…
125 Viewsముస్తాబాద్/అక్టోబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ ముస్తాబాద్ మండలం బదనకల్ హైస్కూల్లో గురువారం రోజున మధ్యాహ్న భోజనములో పురుగులు రావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్రరాకేష్ మాట్లాడుతూ బదనకల్ హైస్కూల్లో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు అదేవిధంగా నాణ్యమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ గా ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీకూడ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించ లేనటువంటి పరిస్థితిలు నెలకొని ఉన్నాయి అదేవిధంగా మధ్యాహ్న భోజనం పెండింగ్లో ఉన్నటువంటివి […]
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మహిళా మృతి…
113 Views ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్:14; రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం చెందిన ఓ మహిళ గొర్లను కాస్తుండగా ఉరుములతో కూడిన పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందిందని కుటుంబ సభ్యులు, తాసిల్దార్ తెలిపారు. మండలంలో మద్దిమల్ల గ్రామానికి చెందిన కడావత్ లలిత (35) అనే మహిళ గొర్రెలను కాపేందుకు తన పొలం వైపు వెళ్లగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడుతూ పిడుగు పడింది ఆ పిడుగుపాటుకు మహిళ కింద పడిపోగా స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే […]
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి హార్దిక సహాయం అందించిన నాయకులు
135 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన పొలపల్లి.శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క తండ్రి పొలపల్లి.యాదగిరి మూడు రోజుల క్రితం మరణించడంతో… వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించిన మండల ప్రెసిడెంట్ వర్స కృష్ణహరి ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్క శంకర్ మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళీమోహన్ గ్రామశాఖ అధ్యక్షుడు ఏరుపుల స్వామి లక్ష్మారెడ్డి నమిలికొండ శ్రీనివాస్ బాపురెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7
నాణ్యతలేని భోజనం పురుగుల అన్నం…
108 Views అక్టోబర్/13; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బంధనకల్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. కొందరు విద్యార్థులు వంట నిర్వాహకులకు పురుగులను చూపించగా వాటిని తీసేసి తినమన్నారని తెలిపారని ఆరోపణలు. ఇదే విషయాన్ని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకపోయింది. కుళ్లిపోయిన కూరగాయలతో కూర, నీళ్ల పప్పుచారు, సరిగ్గా ఉడకని అన్నంలో పురుగులు.. ఇదేనా మధ్యాహ్న భోజనం అంటూ మాకు ఇంటివద్ద భోజనం లేఖన […]