Posted onAuthorTelugu News 24/7Comments Off on పిడుగుపాటుకు గొర్రెల కాపరి మహిళా మృతి…
121 Views
ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్:14; రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం చెందిన ఓ మహిళ గొర్లను కాస్తుండగా ఉరుములతో కూడిన పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందిందని కుటుంబ సభ్యులు, తాసిల్దార్ తెలిపారు.
మండలంలో మద్దిమల్ల గ్రామానికి చెందిన కడావత్ లలిత (35) అనే మహిళ గొర్రెలను కాపేందుకు తన పొలం వైపు వెళ్లగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడుతూ పిడుగు పడింది ఆ పిడుగుపాటుకు మహిళ కింద పడిపోగా స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఇక్కడ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలపడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను మిన్నంటాయి. సమాచారం అందుకున్న స్థానిక తాసిల్దార్ మొహమ్మద్ తపస్సు హుస్సేన్ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. మృతురాలికిభర్త శంకర్ ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం.
100 Views *తొగుట* వరిధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి కోరారు..మండలంలోని లింగాపూర్, ఎల్ బంజేరు పల్లి, బండారు పల్లి గ్రామాల్లో ఐకేపీ, ఆధ్వర్యంలో వరిధాన్యం కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, సర్పంచ్ లు బిక్కనూరి రజిత శ్రీశైలం, కుంభం శారదా రఘోత్తమ్ రెడ్డి, రాచకొండ మంజులతో కలిసి ఆమె ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆమె పేర్కొన్నారు..మార్కెట్ కమిటీ […]
49 Viewsరూ. లక్ష 40 వేల చెక్కును అందించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల, జనవరి -21 బదిర విద్యార్థిని ఉన్నత విద్యాభ్యాసానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించింది. వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన దోమకొండ లహరి తండ్రి పోచయ్య. ఈమె కరీంనగర్ జిల్లాలోని బధిరుల పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. ఉన్నత విద్యాబ్యాసం చేసేందుకు […]
141 Viewsఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా ఈరోజు గోదా రంగనాథ కళ్యాణం ఆలయ పూజారి వీట్కూరి నవీన్ ఆచార్య గోపాల్ ఆచార్య రంజిత్ ఆచార్య రాచర్ల కొండపాక గోపికృష్ణ ఆచార్య బిట్కూరి ప్రహ్లాద్ ఆచార్య దయానంద్ శర్మ రాచర్ల హనుమాన్లు శర్మ పంతులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వామివార్ల మొదటిలడ్డు వేలం పాట […]