104 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన బక్కి మల్లవ్వ కుటుంబానికి 50కిలోల బియ్యం,3000/- రూపాయల నగదును పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచన మేరకు అందజేయడం జరిగిందన్నారు. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు ను పురస్కరించుకొని హంగు ఆర్భాటాలు చేయకుండా నిరుపేదలకు సహాయం చేయాలని సూచన మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఈ కార్యక్రమం చేయడం జరిగింది అని తెలిపారు. నిన్నటి రోజున అదుపు […]
ప్రాంతీయం
లబ్ధిదారులకు ఉచిత ఉజ్వల గ్యాస్ సిలిండర్లా పంపిణీ
109 Viewsముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ చీ్కోడు గ్రామ శాఖ బాధ నరేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉజ్వల పథకంలో భాగంగా ఈరోజు చీకోడు గ్రామంలో 14 మంది లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం జరిగింది బాధ నరేష్ మాట్లాడుతూ గ్రామంలో ఇంకెవరైనా గ్యాస్ సిలిండర్ లేనివారు తమను సంప్రదించ వలెనని కోరారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత సుధాకర్ రెడ్డి కిషన్ మోర్చా మాజీ […]
*రామదాసు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది*
122 Views కోనరావుపేట మండలం లో ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ఆకుల రామదాసు కుటుంబాన్ని శనివారం రోజున ఎంపీపీ చంద్రయ్య గౌడ్ తో కలిసి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అరుణా రాఘవరెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ రామదాసు మల్కపేట్ గ్రామంలో చాలా రోజుల […]
*జిల్లా పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల లపై ప్రత్యేక నిఘా*
126 Viewsప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు* *పాత నేరస్తులు సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలి.* రాజన్న సిరిసిల్ల జిల్లా ( ప్రజా జ్యోతి)జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ జిల్లాలో ఉన్న రౌడీ షీట్లర్ల పై జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ మరియు సబ్ డివిషన్ స్థాయి అధికారులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించరూ.ఈ సందర్భంగా ఆయా సబ్ డివిషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న […]
జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్ ను సన్మానించిన గౌడ సంఘం సభ్యులు
112 Views ఎల్లారెడ్డిపేట, జూలై 23: రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ను అక్క పెళ్లి గౌడ సంఘం సభ్యులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శనివారం మండలంలోని బొప్పాపూర్ లోని వారి నివాస గృహంలో జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ను శాలువాతో సత్కరించినంతరం వారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ గత పది రోజుల నుండి […]
ఇళ్ళు కూలిపోయిన లబ్దిదారులకు తక్షణ సహాయం పంపిణీ
98 Viewsఎల్లారెడ్డిపేట జూలై 15 : ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్ళు కూలీపోయి నష్టపోయిన బాదితులకు తెలంగాణ రాష్ట్ర గౌరవముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణ సహాయం కింద ఓక్కోక్కరికి 3200 రూపాయల చొప్పున మంజూరు చేశారని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య తెలిపారు , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇళ్ళు కూలిపోయి నష్టపోయిన 10 మంది లబ్దిదారులకు . 3200 రూపాయల చొప్పున నగదును టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య , జడ్పీటీసీ […]
భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి:
124 Viewsజిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి మరియు స్పెషల్ బ్రాంచ్ సి.ఐ సర్వర్, సి.ఐ బన్సీలాల్ మరియు అధికారులతో కలిసి వేములవాడ ములవాగు బ్రిడ్జ్,హన్మజపేట్ వాగు,మర్రిపెళ్లి,రామన్నపెళ్లి చెరువు,మర్రిపెళ్లి వాగు,రుద్రంగి మండలం మానాల వాగులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసిన అదనపు ఎస్పీ.. ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ మాట్లాడుతూ..భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి అని అత్యవసరం అయితే తప్ప ఎవరూ కూడా బయటకు రకూడదని […]
దుమాల కు వీర్నపల్లి మండలానికి రాకపోకలు బంద్
114 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రం నుండి దుమాల గ్రామానికి వీర్నపల్లి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి , గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వీర్నపెల్లి వద్ద వాగు , ఎల్లారెడ్డి పేట మండల కేంద్రం నుంచి దుమాల మధ్య గల రాపెల్లి వాగుపైన బిడ్జీ నిర్మాణం పూర్తికాక పోవడం తో రాపెల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో బుధవారం రాకపోకలకు అంతరాయం ఎర్పడింది , గిద్దచెరువు నిండిపోయి […]
సంఘం చెరువు మత్తడిని పరిశీలించిన జడ్పిటిసి తహసిల్దార్
124 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో విరిగిన సంగం చెరువు మత్తడి . పరిశీలించిన జెడ్పీటీసీ,తహశీల్దార్. మండలంలోని గొల్లపల్లి సంగం చెరువు మత్తడి విరిగి శిథిలావస్థకు చేరింది . సమాచారం అందుకున్న జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు,తహశీల్దార్ జయంత్ సంగం చెరువు మత్తడిని పరిశీలించారు.గత అరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కు వరద నీరు సంగం చెరువులోకి చేరుతుంది.తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మైసమ్మ చెరువు మత్తడి పరుతుండటం తో క్రిందనున్న గొల్లపల్లి సంగం చెరువులోకి నీరు […]
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
108 Views*ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి* *-వేములవాడ వాగు వరద ఉదృతను సందర్శించిన: కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ * వేములవాడ పట్టణం మూలవాగు ప్రవాహాన్ని బుధవారం సందర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రైతులు కరెంటు మోటార్ల దగ్గర జాగ్రత్త వహించాలని వారు అన్నారు. అందరూ కరెంటు స్తంభాలను ముట్టుకోవద్దని వారన్నారు. ఆరు రోజుల నుండి కురుస్తున్న వర్షం వల్ల చెరువులు, కుంటలు నిండిన కాబట్టి […]