105 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ముట్రాజ్ పల్లి గ్రామం లో మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా రెండు అదనపు తరగతి గదులు మంజూరు అయ్యాయి. ఈరోజు ఫస్ట్ స్లాబ్ కౌన్సిలర్స్ సీర్ల శ్యామల మల్లేష్ యాదవ్, దుంబాల లక్ష్మి కిషన్ రెడ్డి, స్కూల్ చైర్మన్ స్వామి, స్కూల్ హెచ్ఎం రజిని, కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు ప్రవీణ్ […]
ప్రాంతీయం
సిద్దిపేట కేంద్రియా విశ్వ విద్యాలయాన్ని నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించిన – జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్
107 Views మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కేంద్రీయ విశ్వ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సుమారుగా 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాలయం నిర్మించనున్నట్లు మ్యాప్ ను చుపిస్తు ఎక్కడెక్కడ ఎలా ఉండబోతోంది అనే విషయాలను అధికారులు తెలిపారు. ప్రక్కన ఉన్న కరెంట్ జంక్షన్ యొక్క తీగలను విద్యాలయ క్యాంపస్ ఆవరణ బయట నుండి వెళ్ళెలా అమర్చూకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. విద్యాలయంకి మద్యలో […]
ముస్తఫానగర్ గ్రామం లో సర్వే నిర్వహించిన భూములకు వెంటనే పాస్ బుక్స్ ఇవ్వాలి డాక్టర్ కూడెల్లి ప్రవీణ్ కుమార్ వినతి పత్రం అందజేత
117 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా, మండలం గంభీరావుపేట ముస్తఫా నగర్ గ్రామం లోని 187 సర్వే నంబర్ లో గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం అధికారులకు వెంటనే పట్టాదారు పాసు బుక్కులు పంపిణీ చేయాలని మానవ హక్కుల నేత డాక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ గారికి వినతి పత్రం సమర్పించి కోరారు ఆయన వెంటనే స్పందించారు . ఈ కార్యక్రమంలో ముస్తఫా నగర్ గ్రామ ఉప సర్పంచ్ శివరాత్రి నర్సింలు, వనం స్వామి, […]
ఎస్సి వర్గీకరణ కు ఏ పార్టీ మద్దతుఇచ్చిన ఊరుకోనేది లేదు ఇప్పటి కే 14 రాష్టాలు వ్యతిరేకించాయి మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశాడు
115 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశం లో మాలమహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇచ్చిన వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెబుతామని అన్నారు ఈ మేరకు ఎస్సీ వర్గీకరణకు ఇప్పటికే14 రాష్ట్రాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు త్వరలో ఎస్సీ వర్గీకరణలు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు అన్ని రాజకీయ పార్టీల […]
నూతన జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని త్వరగతిన సిద్ధం చేసి,ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి
110 Viewsసిరిసిల్ల పట్టణంలోని బైపాస్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన జిల్లా పోలీస్ కార్యాలయంను సోమవారం నాడు ఇంజనిర్లతో,అధికారులతో కలిసి సందర్శించి భవనాల నిర్మాణం జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రగతిలో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి అని ఆదేశించారు.. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతు… జిల్లా ప్రజలకు సత్వర పోలీస్ సేవలుఅందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అన్ని హంగులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న జిల్లా […]
అదనపు జిల్లా కోర్ట్ మంజూరు కై న్యాయ వాదులు చేస్తున్నా రిలే నిరహార దీక్షలకు సంఘీభావం తెలిపిన గజ్వేల్ బిజెపి నాయకులు..*
101 Views గజ్వేల్ పట్టణంలో కోర్ట్ ముందు గజ్వేల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సాధన కోసం గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పార్థసారథి మరియు న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షకు బిజెపి రాష్ట్ర నాయకులు యెల్లు రాంరెడ్డి, ధరం గురవారెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నలగామ శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్ యాదవ్, ములుగు మండల బిజెపి అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి శివకుమార్, […]
రిలే నిరాహార దీక్షకు దిగిన గజ్వేల్ న్యాయవాదులు
110 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సబ్ కోర్టు జిల్లా కోర్టు నూతన భవనం కోసం గత తొమ్మిది రోజుల నుండి గజ్వేల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి చేస్తున్న ధర్నాకు ప్రభుత్వం స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్షకు దిగిన గజ్వేల్ న్యాయవాదులు, ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ గత తొమ్మిది రోజుల నుండి చేస్తున్న దీక్షకు ప్రభుత్వం స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్షకు దిగామని చెప్పారు, ప్రభుత్వం నుంచి […]
*బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమం*
84 Viewsజిల్లా పోలీసు కార్యాలయంలో ఈ రోజు 11గంటల నుండి 02 గంటల వరకు నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి 07 ఫిర్యాదులు స్వీకరణ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాధితులకు న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమాన్ని ప్రతి సోమావారం నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ లో ప్రజల వద్ద నుండి 07 ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది అని ఫిర్యాదులపై […]
గొర్రెలలో వచ్చు మసూచి వ్యాధి నివారణ టీకాలు
102 Views సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామంలో పరిధిలో ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షుడు అధ్యక్షులు మండల దేవేందర్ టీకాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెలలో వచ్చు (sheep pox) దీనినే మసూచి వ్యాధి అని కూడా అంటారు ఈ వ్యాధి నివారణ టీకాలు తిరుమలపూర్ గ్రామంలో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు బండారు దేవేందర్, నాయకులు ఎల్లం, వెంకటయ్య, గొర్ల కాపర్లు కొమురయ్య, రాజు, […]
మహ్మద్ సజ్జు కుటుంబాన్ని పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి
100 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ ఎల్కల్ గ్రామానికి చెందిన మహ్మద్ సజ్జు మరణించిన విషయం తెలుసుకున్న దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని. వారికి ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం అందేలా చూస్తామని అన్నారు. వారి వెంట రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, కో ఆప్షన్ పర్వేజ్, […]