122 Views
- సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామంలో పరిధిలో ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షుడు అధ్యక్షులు మండల దేవేందర్ టీకాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెలలో వచ్చు (sheep pox) దీనినే మసూచి వ్యాధి అని కూడా అంటారు ఈ వ్యాధి నివారణ టీకాలు తిరుమలపూర్ గ్రామంలో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు బండారు దేవేందర్, నాయకులు ఎల్లం, వెంకటయ్య, గొర్ల కాపర్లు కొమురయ్య, రాజు, ప్రశాంత్ ,సాయిలు, మహేష్ మరియు పశువైద్య సిబ్బంది రాజిరెడ్డి, నర్సింలు పాల్గొనడం జరిగింది.
No Slide Found In Slider.
Poll not found