ప్రాంతీయం

మహ్మద్ సజ్జు కుటుంబాన్ని పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి

117 Views

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ ఎల్కల్ గ్రామానికి చెందిన మహ్మద్ సజ్జు మరణించిన విషయం తెలుసుకున్న దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని. వారికి ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం అందేలా చూస్తామని అన్నారు.

వారి వెంట రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, కో ఆప్షన్ పర్వేజ్, ఎంపీటీసీ వెంకటయ్య, గ్రామ సర్పంచ్ కుమార్ , టిఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ సెల్ నాయకులు జాఫర్ తదితరులు ఉన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7