104 Viewsముస్తాబాద్ నవంబర్ 24 చిట్నీని మాధవి వెంకటేశ్వర్ రావు గూడెం దంపతులు వారి కుమారులు చిట్నీని అభినవ్, చిట్నీని సాయిరాం జన్మదినం సందర్భంగా గూడెం గ్రామానికి చెందిన విద్యాసాగర్ రావు తెలుపగ గూడెం వాస్తవ్యులు మాధవి వెంకటేశ్వర్ రావు దంపతులు నిరుపేద కుటుంబాలకు 20, బ్లాంకెట్స్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని పెద్దమ్మల కాలనీలో నిరుపేద కుటుంబాలకు 20 బ్లాంకెట్స్ అందించిన మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు తెరాస పార్టీ పట్టణ […]
ప్రాంతీయం
అన్నదానం మహాదానం – గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
106 Viewsగజ్వేల్ ప్రజ్ఞ పూర్ మున్సిపల్ చైర్మన్ Nc.రాజమౌళి సౌజన్యంతో వైశ్య సంగం వారి ఆధ్వర్యంలో బుదవారం అమావాస్య అన్నదాన కార్యక్రమం.నిర్వహించారు ప్రతి అమావాస్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు నేతి చిన్న రాజయ్య నేతి చిన్న రాజమణి జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం దాదాపు ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అన్నదానం మహా దానం అని అమావాస్య రోజున అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని పితృదేవతలకు శాంతి కలుగుతుందని […]
న్యాయవాదుల మూడవరోజు రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన సి.ఐ. టి.యు సంఘము
114 Viewsసిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో బుధవారం సబ్ కోర్టు , కోర్టు భవనం సాధన కొరకు గత మూడు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సి.ఐ. టి.యు సంఘము తరుపున సంఘీభావం తెలిపినారు. ఈ సందర్బంగా సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి మాట్లాడుతూ గజ్వెల్ ప్రాంతంలో జిల్లా కోర్టు సాధన ,సబ్ కోర్టుసాధన , కోర్టు భవనం సాధన గజ్వెల్ కు అత్యంత అవసరమని గజ్వెల్ స్వంత నియోజకవర్గమములో […]
దళితులను అంటరాని వారుగా చూస్తున్న అగ్రవర్ణాలు
129 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశం లో తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దళిత మహిళ నీరు తాగిందని కర్ణాటకలోని చామరాజ నగరు జిల్లా హెగ్గోతర గ్రామంలోఓ పెళ్లికి వచ్చిన దళిత మహిళ అగ్రవర్ణాలు నివసించే చోట నుండి ట్యాంక్ లోని తాగునీటిని తాగిందని అగ్రహానికి గురైన అక్కడిప్రజలు గోమూత్రంతో ట్యాంకును శుద్ధి చేయడం అనేది సిగ్గుచేటు స్వతంత్రం వచ్చి 80 […]
మన ఊరు – మన బడి పథక పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్
285 Views కొండపాక మండలం కుకునూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో పూర్తి కావచ్చిన మన ఊరు మన బడి పథక పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పరిశీలించారు. సుమారుగా 3.02లక్షలతో చేపట్టిన పనులను మరియు పూర్తి అయిన తర్వాత వేసినా కలరింగ్ లను వీక్షించారు. కలరింగ్ లో కొంచెం నాణ్యతతో కుడినదిగా ఉండాలని చూడ్డానికి కార్పొరేట్ పాఠశాల మాదిరిగా కనిపించాలని తెలిపారు. ఎలాంటి చిన్న చిన్న పోరపాట్లు ఉంటే సరిచేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ […]
మల్లన్న సాగర్ నుండి మిషన్ భగీరథకు అందించాల్సిన రా వాటర్ పంప్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్.
109 Views కొండపాక మండలం తిప్పారం గ్రామ పరిధిలో గల మల్లన్న సాగర్ నుండి మిషన్ భగీరథకు అందించాల్సిన రా వాటర్ పంప్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్. బుధవారం రా వాటర్ పంప్ హౌస్ కలెక్టర్ పరిశీలించారు. మిషన్ భగీరథకు అధికారులు మల్లన్న సాగర్ నుండి వాటర్ పంప్ అయ్యో విధానం, మ్యాప్ ను చుపిస్తు కలెక్టర్ క్లుప్తంగా వివరించారు. పంప్ హౌస్ లోపల కలియ తిరిగారు. మోటార్లను పని […]
మానవత్వాన్ని చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్…
105 Viewsముస్తాబాద్ నవంబర్ 23 మానవత్వాన్ని చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్ను సన్మానించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ మంగళవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గంభీరావుపేట ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు పర్సు బస్సులో పరుసు పోగొట్టుకున్నాడు ఆర్టీసీ డ్రైవర్ అతని వివరాలు తెలుసుకొని పర్సులో ఉన్న పదివేల రూపాయలు అతనికి అప్పజెప్పి ఆర్టీసీ డ్రైవర్ మానవత్వం చాటుకున్నాడు. ఈరోజు అతనికి సిరిసిల్ల పాత బస్టాండ్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగినది […]
నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మామిడి మోహన్ రెడ్డి
104 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ముంగాజిపల్లి ఏస్సీ కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున కొమ్ము రమేష్ కుటుంబానికి ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి సౌజన్యంతో నిరుపేద కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు నాయకులు నర్సింలు నిరుపేద కుటుంబానికి అందజేయడం జరిగింది. కొమ్ము రమేష్ కుటుంబ సభ్యులు మామిడి మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ శ్రీనివాస్, లింగోళ్ళ కిష్టయ్య, […]
కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం – రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి
113 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి పేర్కొన్నారు. మంగళవారం రాయపోల్ మండల పరిధిలోని దొడ్లపల్లి గ్రామానికి చెందిన కె. సునీత అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స చేయించుకుని చికిత్సకు అయిన బిల్లులను, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా వారి ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి చెక్కు మంజూరు చేశారన్నారు. ఈ సీఎం సహాయనిది చెక్కును కె. […]
జ్ఞాన సరస్వతి ఒకేషనల్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే లో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళి ని సన్మానించిన కళాశాల సిబ్బంది
119 Viewsగజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఒకేషనల్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమం సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ జ్ఞాన సంపద తో పాటు జీవిత లక్ష్యం కోసం మంచి విద్యను అలవర్చుకుని సమాజ సేవ కోసం నేటి విద్యార్థులు మంచి భవిష్యత్తు పొందాలని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళిని కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు .ఈ […]