112 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో బుధవారం భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ మండల స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది డిసెంబర్ 2వ తేదీన నిర్వహించే ప్రజాగోష బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేటలో నిర్వహించే బైక్ ర్యాలీనివిజయవంతం చేయాలని సమావేశ ముఖ్యఅతిథిగా విచ్చేసిన నవీన్ యాదవ్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు డిసెంబర్ 2 తేదీన ఉదయం 9 గంటలకు లింగన్నపేటగ్రామంలో బైక్ ర్యాలీ ప్రారంభమై మల్లారెడ్డిపేట […]
ప్రాంతీయం
బిజెపి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కార్యక్రమం…
118 Views ముస్తాబాద్ డిసెంబర్ 01 భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల కార్యవర్గ సమావేశం నామాపూర్ గ్రామం యాదవ సంఘంలో నిర్వహించడం జరిగిందని దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ గంగాడి మోహన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, శీలం రాజు, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, మేరుగు హనుమంత్ గౌడ్ హాజరయ్యారు. నేటి నుండి సిరిసిల్ల నియోజకవర్గంలో పల్లె గోస -బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా బైక్ ర్యాలీ […]
అవగాహన సదస్సు కార్యక్రమం…
163 Viewsముస్తాబాద్ నవంబర్ 30 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతుగల్ గ్రామంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం చేశారు. అందులో భాగంగా భారతి ఫౌండేషన్ వారి సహకారంతో ప్రముఖ కౌన్సిలర్ ఇజాజ్ అహమ్మద్ చే తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనదని విద్యార్థులకు చేతి వ్రాత అందంగా ఎలా రాయాలో నేర్పించడంలో కౌన్సిలర్ మాట్లాడుతూ పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలని, సమయానికి పాఠశాలకు పంపాలని, పిల్లలను అతి గారాబం చేయకూడదని గురుభక్తి, పెద్దల పట్ల గౌరవం, […]
శేరిల్లలో చిరుత సంచారం
130 Views దౌల్తాబాద్: మండల పరిధిలోని మాచిన్ పల్లి మధిర గ్రామమైన శేరిల్ల లో చిరుత పులి మంగళవారం రాత్రి లేగ దూడ పై దాడి చేసింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రైతు శివ రాజయ్య బుధవారం తెల్లవారుజామున తమ పంటపొలాల వద్దకు వెళ్లారు. దూడ మృతి చెంది ఉండగా ఈ విషయాన్ని గ్రామస్తులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ కె అహ్మద్ హుస్సేన్ […]
పారిశుద్ధ కార్మికునికి ఆర్ధిక సహాయం అందజేసిన గ్రామ సర్పంచ్
109 Views మెదక్ జిల్లా చేగుంట మండలం బుధవారం రోజు చందాయిపేట గ్రామంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుడు కొత్త సత్యనారాయణ మరణించడంతో అతని కుటుంబ సభ్యులను ఓదార్చి, మనో ధైర్యాన్ని చెప్పి గ్రామపంచాయతీ తరఫున స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ చేతుల మీదుగా వారికి ఆర్థిక సహాయం 10.000/- రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, సెక్రెటరీ కృష్ణ, వార్డు సభ్యులు రమ్యరవి, నాగలక్ష్మి కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. Manne […]
నూతనంగా ఎన్నికైన ఆత్మ కమిటీ డైరెక్టర్లను సన్మానించిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు: కళ్యాణ్ కర్ నర్సింగరావు.
102 Viewsనూతనంగా ఆత్మ కమిటీ డైరెక్టర్లుగా ఎన్నికైనటువంటి కూరాకుల సాయి, ఏల వెంకట్, లక్ష్మణ్ ఎన్నికైనందుకు గజ్వేల్ పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నర్సింగరావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు నర్సింగరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికి పదవులు ఇచ్చి సముచిత స్థానం కలిపిస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంది అన్నారు..టీఆర్ఎస్ […]
సుల్తాన సేవలకు రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం
137 Views73వ భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గలం ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సమాజంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సమాజ సేవకులకు డా. బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారాలు 2022 రవీంద్ర భారతి హైదరాబాదులో రాష్ట్రస్థాయి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ […]
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చెడానికి బీజం పడిన క్షణం ఈ దినం. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.
105 Viewsతెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టం దీక్ష దివాస్ ,తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చెడానికి బీజం పడిన క్షణం ఈ దినం. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అమరణ నిరాహారదీక్ష చేపట్టిన రోజు దీక్షా దివాస్ సందర్భం పురస్కరించుకుని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ *మాదాసు శ్రీనివాస్* ఆధ్వర్యంలో గజ్వేల్ లోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో రోగులకు పండ్ల పంపిణి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమనికి […]
మానవత్వాన్ని చాటుకున్న మర్కుక్ ప్రజాప్రతినిధులు
104 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు మంగళవారం నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. మండల పరిధిలోని కాశిరెడ్డిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన హజీమియా డ్రైవర్ గా పనిచేస్తూ ఇటీవల అకాల మరణం పొందడంతో భార్య, ముగ్గురు పిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న విషయాన్ని వార్తాపత్రికలో ” ఆదుకోండి సారు” అని కథానిక ప్రచురించారు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ […]
గజ్వేల్ ప్రభుత్వ దవఖానలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి
102 Viewsచేగుంట మండలం పోతాస్పల్లి గ్రామానికి చెందిన బాల సాయి జయ హరిప్రసాద్ దంపతులకు ఒకే కాన్పులో సిద్దిపేట జిల్లా, గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో ముగ్గురు ఆడ పిల్లలకు జన్మించారు. చేగుంట మండలం పోతాన్పల్లి గ్రామానికి చెందిన బాల సాయి జయ విద్యా వాలంటలీర్లు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. భర్త బాలసాయి హరిప్రసాద్ విద్యావాలంటీర్ల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులుగా, పోతాన్పల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వీరికి పెండ్లియై 13 సంవత్సరాలు కాగా […]