109 Viewsరేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతలు టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాదాడి జశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని హైదరాబాదులో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా మాదాడి జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని అన్ని విధాల అండగా ఉంటామని గజ్వేల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా […]
ప్రాంతీయం
విద్యార్థులకు అభినందన
109 Viewsదౌల్తాబాద్: ఇటీవల భద్రాచలంలో జరిగిన క్రీడా పోటీలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు 6 ఇంటర్ సొసైటీ లీగ్ లో పాల్గొని 65 కేజీ కేటగిరి రోస్టిలింగ్లో ఐదు రౌండ్లలో గోల్డ్ మెడల్ సాధించిన రామాంజనేయులు, 75 కేజీ కేటగిరిలో బ్రాంచ్ మోడల్ సాధించిన రాహుల్, అలాగే రన్నింగ్ 4×400 మీటర్లలో శ్రీశైలం ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులను జిల్లా బిసి సంక్షేమ అధికారి సరోజ అభినందించారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో మూడు నెలల […]
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
110 Views దౌల్తాబాద్: మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నీళ్లు రాక విద్యార్థుల ఇబ్బందులు పడ్డారని పత్రికల్లో వచ్చిన కథనాలకు జిల్లా సంక్షేమ అధికారి సరోజ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నీళ్లు రాకపోవడానికి గల కారణాలను విద్యార్థులు, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లింగరాజుపల్లి సర్పంచ్ కేత కనకరాజు, ఏఈ శరత్, ఇన్చార్జి ప్రిన్సిపల్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. […]
గౌడ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
106 Viewsదళిత బహుజన విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించడానికి ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు గారికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు లింగంగారి రాజా గౌడ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం […]
పోలీస్ కిష్టయ్య వర్ధంతి అధికారికంగా నిర్వహించాలి…
106 Views ముస్తాబాద్ డిసెంబర్ 01, మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి వేడుకలు సంస్కరణ సభ పోస్టర్లు ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ మండల శాఖ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి పురస్కరించుకొని మాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద పోలీస్ […]
సిరిసిల్ల పట్టణంలో మహిళా కమిటీ …
105 Viewsముస్తాబాద్ డిసెంబర్ 01 బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల పట్టణ మహిళ కమిటీని ప్రకటించారు. ఇందులో పట్టణ అధ్యక్షురలుగా బుస్సపురం అనూజ, ఉపాధ్యక్షులుగా మోతే రమ్య , దందుగు తేజ, ప్రధాన కార్యద్శులుగా కొలపురి అవనిక, పంగ అక్షిత, అధికార ప్రతినిదిగా పోతురి శ్రీ అంకిత, గౌరీ దీక్ష, కార్యదర్శులుగా కమట సౌమ్య, బత్తుల అక్షర, దండుగ అంజలి, బంటు వర్షలు ఉన్నారు. అనంతరం […]
బంధనకల్ గ్రామంలో రెడ్డి నూతన కార్యవర్గ సమావేశం…
111 Viewsముస్తాబాద్ డిసెంబర్ 01 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో నూతన కార్యవర్గ సమావేశం రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. గురువారం రోజున రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటుచేసిన అనంతరం చల్లదేవరెడ్డి అధ్యక్షుడిగా, కస్తూరి శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, క్యాషియర్ చిన్న దేవ రెడ్డి, కోశాధికారిగా పాతూరి నారాయణరెడ్డి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు, కుల బాంధవులు […]
యాసంగిలో వరి దుక్కిలో జింకు తప్పనిసరిగా వేయాలి:మండల వ్యవసాయ అదికారి గోవిందరాజు
109 Views*యాసంగిలో వరి దుక్కిలో జింకు తప్పనిసరిగా వేయాలి.* దౌల్తాబాద్; యాసంగిలో వరి దుక్కిలో జింకు తప్పనిసరిగా వేయాలని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో అధిక చలి నుండి పంట రక్షించుకోవడానికి జింక్ సల్ఫేట్ తప్పనిసరిగా వాడాలి. జింకు లోపం వలన మొక్కలలో రసాయన చర్యలు తగ్గి పంట యొక్క పెరుగుదల […]
రాజ్యాంగ స్ఫూర్తి పురస్కార అవార్డు గ్రహీతలకు సన్మానం
107 Views73వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గళం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సామాజిక సేవకులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం- 2022 అవార్డులు అందజేశారు. దానిలో భాగంగానే సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ మరియు రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్టరాజుకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం-2022 వచ్చిన సందర్భంగా రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి […]
ప్రజాఘోష బిజెపి భరోసా కార్యక్రమం…
125 Viewsముస్తాబాద్ డిసెంబర్ 01, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జరగబోతున్న ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమానికి సిరిసిల్ల ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శీలంరాజు, మెరుగు హనుమంత్ గౌడ్, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, కస్తూరి కార్తీక్ రెడ్డి, ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద విగ్రహంవద్ద బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ చేతులమీదుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం ముస్తాబాద్లో పలు గ్రామాల గురించి చర్చించి కేటీఆర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఎలాంటి […]