128 Viewsబాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెన్నార్ ట్రస్టు అండగా నిలుస్తుందని ఉమ్మడి మండలాల మాజీ వైస్ ఎంపీపీ తలారి నర్సింలు దుబ్బాక నియోజకవర్గం ఎమ్ ఎన్ ఆర్ ట్రస్ట్ బాధ్యులు చందా రాజు, పోతరాజు రవీందర్ లు అన్నారు. బేగంపేట్ గ్రామానికి చెందిన ఎర్ర సత్య నారాయణ అకాల మరణాన్నికి ఎమ్మెన్నార్ ట్రస్టు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి సహకారంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం మృతుని […]
ప్రాంతీయం
మహంకాళి అమ్మవారి దేవాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
120 Viewsదుబ్బాక మండలం కమ్మర్పల్లి గ్రామంలో నిర్మిస్తున్న మహంకాళి అమ్మవారి దేవాలయానికి తన వంతు సహకారం అందించాల్సిందిగా దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావును రెడ్డి సంఘం సభ్యులు కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ పనులు త్వరగా పూర్తి చేయాల్సిందిగా రెడ్డి సంఘం సభ్యులను ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. Jana Santhosh
పేదింటి ఆడబిడ్డకు అండగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
105 Viewsతమ కూతురి పెళ్లికి సహాయం చేయాల్సిందిగా దుబ్బాక ఎమ్మెల్యే ని కోరిన దుబ్బాక పట్టణానికి చెందిన మయబ్రహ్మ పోలర్జీ అంజమ్మ సత్యనారాయణచారి అనే నిరుపేద కుటుంబం.. వారి కూతురి వివాహానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. దుబ్బాక పట్టణానికి చెందిన మయబ్రహ్మ పోలర్జీ అంజమ్మ సత్యనారాయణచారి కుమార్తె అనుష వివాహం ఈనెల 17న దుబ్బాక పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో ఉందని తమది నిరుపేద కుటుంబమని కూతురు అనూష వివాహానికి సహాయం […]
ఇక దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడమే మన గమ్యం.. అదే భారత రాష్ట్ర సమితి…ఆవిర్భావ లక్ష్యం తొగుటలో బీఆర్ఎస్ జెండావిష్కరణలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు
122 Viewsతొగుట: తెలంగాణ తరహా దేశాన్ని అభివృద్ధి , సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్లడానికే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడం జరిగిందని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.. మండల కేంద్రమైన తొగుటలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి బీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ చేశారు…ఈసందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ..నాడు తెలంగాణ కోసం సబ్బండ వర్గాలను ఒక్క తాటిపైకి తెచ్చి.. సాకారం చేసుకున్నామని, […]
నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్
107 Viewsదౌల్తాబాద్: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని సర్పంచ్ పంచమి స్వామి, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సిహెచ్ స్వామి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన వంచ కొండల్ రెడ్డి రూ. 52, వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు మెరుగైన వైద్యం పొందడానికి సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని […]
ఎంపీ కేపీఆర్ గారి సహకారంతో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
116 Viewsతొగుట: మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో బాదిత కుటుంబాలకు అండగా ఉంటామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. వెంకటరావుపేటలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త వడ్డె రాములు కుటుంబాన్ని మండల ఎంపీటీసీ పోరం అధ్యక్షులు కంకణాల నరసింహులు తో కలిసి పరామర్శించి రూ.4వేల ఆర్థిక సహాయం అందించారు .రాములు అకాల మరణం తీరని లోటని వారు పేర్కొన్నారు..రైతు భీమా ద్వారా రాములు కుటుంబానికి రూ.5 లక్షల […]
బాల్య మిత్రుల ఆర్థిక సహాయం అందజేత
196 Viewsమృతురాలి కుటుంబానికి చిన్ననాటి మిత్రుల ఆర్థిక సహాయం… ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోడం లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు దేవరాజు కు చెందిన చిన్ననాటి స్నేహితులు వెంటనే ఆర్థిక సహాయం అందించి ఉదాహరణ చాటుకున్నారు 5000 రూపాయలు 50 కిలోల బియ్యం అందించారు నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ఎవరైనా దాతలు ఉంటే సహకరించాలని వారు కోరారు బాధిత కుటుంబాన్ని చిన్ననాటి మిత్రులు […]
రాష్ట్ర స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో దమ్మన్నపేట్ విద్యార్థిని
116 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దమ్మన్నపేట్ విద్యార్థిని సిరికొండ నందు శనివారం హైదరాబాద్ లో జరుగుతున్న జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2022షాద్నగర్ లో నిర్వహించ బడుతున్న సైన్స్ ఎగ్జిబిషన్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థిని సిరికొండ నందు జిల్లా నుండి పాల్గొనడం జరుగుతుందిఅని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలియజేశారు గైడ్ టీచరు తాడూరి సంపత్ కుమార్ మరియుసిరికొండ నందు పాల్గొన్నారు ఈ సందర్భంగా […]
రవీందర్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
99 Viewsతెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ ను శనివారం రోజున మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ గుమ్మడి లింగం, రవి, గజ్వేల్ కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka