108 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ బుధవారం రోజున చందాయపేట గ్రామానికి చెందిన చిన్న మల్లయ్య నరసవ్వ దంపతుల కూతురు వివాహానికి సర్పంచ్ సహాయంగా ఆర్థిక సహాయం ఆ నిరుపేద కుటుంబానికి అందజేయడం జరిగింది. Manne Ganesh Dubbaka
ప్రాంతీయం
బుగ్గ రాజేశ్వర తండాలో సామాజిక తనిఖీలు….
119 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గ రాజేశ్వర్ తండా గ్రామంలో సర్పంచ్ అజ్మీరా రజిత తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు సామాజిక తనిఖీ మండల అధికారి SRP రాగులు గారు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ మాస్టర్లు రికార్డులను కాంపౌండ్ షెడ్లను తనిఖీ చేశారు 2019 2020 2021 2022 మార్చి 31 వరకు రికార్డులను చూడడం జరిగింది సోషల్ ఆడిట్ హరీష్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ గణేష్ పంచాయతీ కార్యదర్శి […]
సెస్ అభ్యర్థిని ఖరారు చేసిన బిఆర్ఎస్ పార్టీ…
137 Viewsముస్తాబాద్ డిసెంబర్ 13, సెస్ ఎన్నికలలో మంత్రి కేటీఆర్ మండల ముఖ్య నాయకులతో సోమవారం ప్రగతి భవన్లో చర్చించి ఏకాభిప్రాయంతో సెస్ డైరెక్టర్ అభ్యర్థిని ప్రకటించారు. సందుపట్లఅంజిరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేయడంతో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపేల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పిటిసి గుండంనరసయ్య, మండల రైతుబంధు అద్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ శీలం జనాబాయి, […]
మూడు రోజుల వ్యవధిలోనే తల్లీ, కొడుకులు మృతి – కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు – కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మహమ్మద్ సుల్తాన
120 Viewsవిధి ఆడిన వింత నాటకంలో ఎవరు అతీతులు కారని విధిరాతను మార్చడం ఎవరి తరం కాదని మూడు రోజుల వ్యవధిలో గుండెపోటుతో తల్లి కొడుకులు మృతి చెందిన విషాదకర సంఘటన మరే కుటుంబానికి రావద్దని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో మూడు రోజుల వ్యవధిలో కొడుకు కొప్పు సత్యనారాయణ, తల్లి కొప్పు రామవ్వ ఇద్దరు మృతి చెందరు. మంగళవారం వారి కుటుంబాన్ని […]
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన – నిరుపేద కుటుంబాలకు అండగా నేనుంటా… – ముద్దుల నాగేశ్వర్ రెడ్డి
110 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని బందారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైనటువంటి చెప్యాల రవి (35) గత కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ విషయం తెలుసుకున్న బి.అర్.ఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్.జే.బి ట్రస్ట్ వ్యవస్థాపకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి వారి కుటుంబానికి 5,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా ఎమ్.జే.బి ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా ఆపద వస్తే నేనున్నానంటూ ముందడుగు వేయడానికి […]
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో స్టీల్ ప్లేట్స్ పంపిణీ
110 Viewsసామాజిక కార్యక్రమాలు చేపట్టడమే లయన్స్ క్లబ్ మిత్ర లక్ష్యమని లయన్స్ క్లబ్ మిత్ర అధ్యక్షులు బుద్ద నాగరాజు అన్నారు మంగళవారం వార్డు సభ్యులు బుద్ధ చిన్న సత్యం దంపతుల పెళ్లిరోజు సందర్భంగా జగదేవపూర్ లోని రెండు అంగన్వాడి సెంటర్ లో చిన్నారులకు దాదాపు 40 బోజనం ప్లేట్లు స్పున్,అరటి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా లయన్స్ క్లబ్ మిత్ర సేవలను అన్ని రకాల సేవ కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో […]
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు.. వారితోనే పార్టీకి తీవ్ర నష్టం: దామోదర రాజనర్సింహ
118 Viewsతెలంగాణ కాంగ్రెస్ కొత్త కమిటీల చిచ్చు తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి న్యాయం జరగడం లేదని ఆక్షేపించారు. హైకమాండ్ను గౌరవిస్తామని.. కానీ ఆత్మగౌరవాన్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఆయన […]
*రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక…
119 Viewsముస్తాబాద్ డిసెంబర్ 13, ముస్తాబాద్ మండల పరిధిలోని సేవలలాల్ గ్రామానికి చెందిన దరంసోత్ ప్రకాష్ నాయక్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారని. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాలలో 9 నుండి 11వ తేదీ వరకు రాష్ట్ర మహాసభలు జరిగాయని రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నుకున్నారని అందులో భాగంగా తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధి […]
రాజీవ్ గాంధీ బీమాపథకం అందజేత…
121 Viewsముస్తాబాద్ డిసెంబర్ 12 ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన గోపాల్ పల్లెకి చెందిన సురేష్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు రాజీవ్ గాంధీ ప్రమాద భీమా చెక్కుని వాళ్ళ కుటుంబ సభ్యులకు మండలంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద అందచేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి ఈకార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గజ్జెల రాజు, రాజిరెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, ఎంపీటీసీ గుండెల్లీ శ్రీను దీటి నర్సింలు, ఆరుట్ల మహేష్, వేముల సత్యం, ఉచ్చిడి బాల్ […]
ఎమ్మార్పీఎస్ మండల కార్యవర్గం ఎన్నిక
117 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ ఎమ్మార్పీఎస్ మండల కార్యవర్గాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా జంగపల్లి సాయిలు ఉపాధ్యక్షులుగా మారగల స్వామి, కర్రోల్ల బాబు, డప్పు నర్సింలు ప్రధాన కార్యదర్శిగా సత్యం, కార్యదర్శులుగా శ్రీనివాస్, స్వామి, స్వామి, మహేందర్, పంచమి స్వామి, లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ బలోపేతం చేస్తామని తెలిపారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, […]