71 Viewsపదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలకు స్వర్గం సిద్ధం చేసింది విద్యాశాఖ మండలి. రేపు 11 గంటలకు పదో తరగతి ఫలితాలను పాఠశాల ముఖ్య కార్యదర్శి వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
విద్య
ఘనంగా జ్యోతిష్మతి “ఉత్సవ్- 2024” వార్షికోత్సవ వేడుకలు
81 Views(తిమ్మాపూర్ మార్చి 30) తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి అటానమస్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం “ఉత్సవ్- 2024” పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఫెన్స్ రీసెర్చ్ , డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గౌట్ ఆఫ్ ఇండియా (డిఆర్ ఎంఎల్) మాజీ డైరెక్టర్ డాక్టర్ జి. మధుసూదన్ రెడ్డి, వరంగల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐ టి సి అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) సిఎస్సి విభాగం […]
మూడవరోజు ప్రశాంతంగా కొనసాగిన ఎస్. ఎస్. సీ పబ్లిక్ పరీక్షలు
103 Views రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలు మార్చ్, 2024 తేది: 21-03-2024 రోజువ ఏవిధమైన సమస్యలు లేకుండా ప్రశాంతంగా ప్రారంభమైనవి. జిల్లానందు (35) పరీక్షా కేంద్రాలలో (6470) మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను (6465) మంది విద్యార్థులు హాజరైనారు. కేవలం (05) ఐదుగురు విద్యార్థులు గైర్హాజరు అయినారు (05) (ప్రైవేట్ విద్యార్థులకు గాను (04) నలుగురు హాజరైనారు, మూడోవ రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎ. రమేష్ కుమార్ ఒక […]
సజావుగా సాగుతున్న ‘పది’ పరీక్షలు
95 Views – పదో తరగతి పరీక్షల కేంద్రాల్లో అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్ తనిఖీ సిరిసిల్ల, మార్చి 19, 2024: పదో తరగతి పరీక్షలు జిల్లాలో సజావుగా కొనసాగుతున్నాయి సిరిసిల్ల గీతానగర్ జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మంగళవారం వేరువేరుగా తనిఖీ చేశారు. ఈ […]
ఇంట్లో తండ్రి శవం. మరోవైపు తనయుడి కి పబ్లిక్ పరీక్ష…
126 Views ఇంట్లో తండ్రి శవం. మరోవైపు కుమారునికి పబ్లిక్ పరీక్ష – బరువెక్కిన గుండెతో పరీక్ష రాసిన విద్యార్థి – తద నంతరం దహన సంస్కరణలుమ రణించిన తండ్రి శవం ఇంట్లో ఉండగా పదో తరగతి పరీక్ష రాయడానికి బరువెక్కిన గుండెతో తల్లడిల్లుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పదో పరీక్ష ఆ విద్యార్థికి కఠిన పరీక్షగా మారి విద్యార్థిని కల్చివేసింది స్థానికులు చెప్పిన వివరాలకు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎ ల్లారెడ్డిపేట మండలం రాచర్ల […]
ప్రశాంతంగా ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం
78 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలు మార్చ్, 2024 తేది: 18-03-2024 రోజున ఏ విధమైన సమస్యలు లేకుండా ప్రశాంతంగా ప్రారంభమైనవి. జిల్లా నందు (35) పరీక్షా కేంద్రాలలో (6472) మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను (6467) మంది విద్యార్థులకు హాజరైనారు. కేవలం (05) ఐదుగురు విద్యార్దులు గైర్హాజరు అయినారు & (03) ప్రైవేట్ విద్యార్ధులకు గాను (02) హాజరైనారు. కేవలం (01) ఒక విద్యార్థి గైర్హాజరు అయినారు. మొదటి రోజు పరీక్ష సజావుగా […]
విద్యార్థినీ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి
122 Viewsవిద్యార్థినీ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి ఎల్లారెడ్డిపేట మార్చి 17 ; సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థినీ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కోరారు , పరీక్షల్లో ఎలాంటి గందగోళానికి లోను కాకుండా పూర్తి […]
ఎల్లుండి నుంచి పదో తరగతి పరీక్షలు
171 Views-ఎల్లుండి నుంచి పదో తరగతి పరీక్షలు -కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి -గంట ముందే చేరుకోవాలి సిరిసిల్ల, మార్చి 16, 2024 : ఎల్లుండి నుంచి సోమవారం (ఈ నెల 18)వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లా లోని 35 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. -35 కేంద్రాల్లో పరీక్షలు.. పదో తరగతి పరీక్షలకు మొత్తం 6475 […]
విద్యార్థినీ, విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ
101 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16) సిద్దిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కూక్ లో ఈరోజు పాఠశాల స్ఫూర్తి ప్రదాత లయన్ జి ఆర్ సూర్య రాజు మరియు తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, ప్రధానోపాధ్యాయులు జి వెంకటేశ్ చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జి. ఆర్ సూర్య రాజు మాట్లాడుతూ టెక్నికల్ విద్య చదువు కోవాలని పాలిటెక్నిక్, ఐటిఐ […]
ఎల్లారెడ్డిపేట డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం
159 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే డిగ్రీ కళాశాలలో జనరల్ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కె. వీర ప్రభాకర్ ఒక ప్రకటన లో తెలిపారు.2024 – 25 విద్యా సంవత్సరానికి జనరల్ డిగ్రీలో సీబీసీస్ విదానంలో బి . ఎస్ సి . – ఎంపీసీ, బి ఎస్ సి . – బి జెడ్ సి 3 బి . కం – సి ఎ ” […]