ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే డిగ్రీ కళాశాలలో జనరల్ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కె. వీర ప్రభాకర్ ఒక ప్రకటన లో తెలిపారు.2024 – 25 విద్యా సంవత్సరానికి జనరల్ డిగ్రీలో సీబీసీస్ విదానంలో బి . ఎస్ సి . – ఎంపీసీ, బి ఎస్ సి . – బి జెడ్ సి 3 బి . కం – సి ఎ ” యు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీసీ మరియు ఇతర విద్యార్థులు టీజీఆర్ డీసీ సెట్- 2024 కి ఆన్లైన్ ద్వారా 200/- రూపాయలు రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి tsrdccet.cgg.gov. in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040-23328266 నంబర్ కు సంప్రదించాలన్నారు.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12-4-2024, ఎంట్రీ పరీక్ష 28-04-2024 వరకు ఉంటుందని ప్రిన్సిపల్ తెలిపారు.





