68 Viewsమంచిర్యాల జిల్లా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై ఈ రోజు *బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి* ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరుగుతున్న *వర్క్ షాప్* కార్యక్రమంలొ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపైన బిజెపి చేయవలిసిన కార్యక్రమాల గురించి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ మరియు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నూతన కార్యదర్శిగా ఎన్నిక
94 Viewsసీపీఎం చేర్యాల మండల నూతన కార్యదర్శి గా బండకింది అరుణ్ కుమార్ ఎన్నిక సిద్దిపేట జిల్లా నవంబర్17 చేర్యాల కార్మిక కర్షక విద్యార్ది యువజన నిరుద్యోగ వృత్తిదారుల సమస్యలపై నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత పోరాటాలు నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్( సిపిఎం )పార్టీ శనివారం రోజు జరిగిన సిపిఎం పార్టీ మండల ఎనిమిదో మహాసభలో 13 మందితో మండల కమిటీ ఎన్నుకున్నారని నూతన మండల కార్యదర్శి గా బండకింది అరుణ్ […]
మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేత
95 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేత మర్కుక్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ కనకయ్య గౌడ్ సిద్దిపేట జిల్లా నవంబర్ 17 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ పాములపర్తి గ్రామ నీకి చెందిన మునిగడప పెద్ద యాదయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తిరుమల్ అన్న యువసేన బృందం కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో, మర్కుక్ మండల్ కాంగ్రెస్ పార్టీ […]
ప్రమాదవశాత్తు బావి లో పడి వ్యక్తి మృతి..
115 Views(తిమ్మాపూర్ నవంబర్ 17) ప్రమాదవ శాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రాచకట్ల కిషన్ (42) ప్రమాదవ శాత్తు వ్యవసాయ బావి లో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతిడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.వారిది నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వ పరంగా అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.. […]
మంచిర్యాలలో పలు ప్రభుత్వ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
61 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల గోదావరి రోడ్ లోని మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో 23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణంకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శంఖుస్థాపన చేశారు. శనివారం వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు తో కలిసి శంఖుస్థాపన చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతూ, మంచిర్యాల ప్రాంత ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందించడానికి క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. 50 పడకల పడకల […]
గన్ను కన్న పెన్ను గొప్పదని తెలిపే ఆవాల తో అద్భుత చిత్రం
62 Views-విలేకరులకు అంకితం ఇచ్చిన: రామకోటి రామరాజు -సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తే విలేకరి గజ్వేల్, నవంబర్ 16 జాతీయ పత్రికా దినోత్సవం సందర్బంగా గన్ను కన్న పెన్ను గొప్పదని అరచేతిలో కలం, మైకు పట్టుకునే చిత్రాన్ని అవాలతో అద్భుతంగా చిత్రించి నిప్పులాంటి నిజాన్ని ప్రపంచానికి తెలియజేసే విలేకరులందరికి ఈ చిత్రం అంకితం ఇచ్చిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత […]
పేదింటి ఆడబిడ్డకు పుస్తే మెట్టెలు అందజేత
63 Views-కుడిక్యాల ప్రభాకర్ గుప్తా సిద్దిపేట జిల్లా ములుగు మండలం బహిలంపూర్ గ్రామానికి చెందిన కీ.శే గొల్లపల్లి చంద్రం,శ్యామల కూతురు శృతి వివాహానికి శనివారం కుడిక్యాల ప్రభాకర్ గుప్తా పుస్తే మెట్టెలు అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డకు తనవంతు సాయం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.వారితో పాటు ములుగు మండల యాదవ సంఘం అధ్యక్షులు ఐలేష్ యాదవ్,బబ్బురి శేఖర్,దాసరి కిరణ్ పెంటమీది భార్గవ్,కృష్ణ పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
71 Views-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ మర్కూక్, నవంబర్ 16 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన నరిగే సత్తయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ శనివారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు రాము,బాలస్వామి,మల్లేష్, జాంగిర్,జన్కయ్య తదితరులు ఉన్నారు.
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అధ్యక్షతన…
114 Viewsముస్తాబాద్, నవంబర్ 15 (24/7న్యూస్ ప్రతినిధి): మండల బిజెపి అధ్యక్షులు మేరుగు అంజగౌడ్ అధ్యక్షతన సభ్యత్వం , సంస్థాగత ఎన్నికల కార్యశాలలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి శుభాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వరరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, మండల ఎన్నికల అధికారి దేవసాని కృష్ణ, జిల్లాకన్వీనర్ మళ్లారపు సంతోష్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ అడేపు రవీందర్, మండల ప్రధాన కార్యదర్శిలు బాధ నరేష్, సౌళ్ల క్రాంతి, శ్రీనివాసరావు, శక్తికేంద్ర ఇంఛార్జీలు […]
కొత్తపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
495 Views-ప్రమాదంలో ముగ్గురు మృతి.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. రాజీవ్ రహదారిపై రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు బిహార్ కూలీలను ఓవర్ స్పీడ్ తో వస్తున్న కారు డి కొట్టగా, నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు బీహార్ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు..కారు పాల్టీకొట్టగా కారు నడుపుతున్న బెజ్జంకి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ తాడూరి వెంకట్ రెడ్డి పరిస్థితి విషమించగా రేణిగుంట టోల్ […]










