65 Views రాయపోల్ మండల పరిధిలోని అనాజీపూర్ గ్రామానికి తొగుట్లచ్చు బాల పోశయ్యకు 20,500/- రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కృషితో వచ్చిన చెక్కును సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి గజ్వేల్ రామచంద్రం ఆధ్వర్యంలో సీఎంఆర్ఫ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటూ స్పందించే మాధవనేని రఘునందన్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ […]
వైభవంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
167 Views*వైభవంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం* తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం 21వ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా నలుమూలలా, ప్రతి గ్రామంలో పండుగగా ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ముదిరాజ్ లు ముదిరాజ్ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంచిపెట్టి, వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య […]
సూపర్ స్పెషాలిటీ మరియు మాత శిశు హాస్పిటల్ కు శంకుస్థాపన
75 Viewsమంచిర్యాల నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ మరియు మాత శిశు ఆసుపత్రి శంకుస్థాపన. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో 300 కోట్ల రూపాయలతో 650 పడకల నూతన సూపర్ స్పెషాలిటీ మరియు మాతా శిశు ఆసుపత్రి భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ […]
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే
114 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూర్ పట్టణంలోని చెన్నూర్ కాటన్ కంపెనీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు,కలెక్టర్ దీపక్ కుమార్ గారు,పలువురు అధికారులు పాల్గొన్నారు. రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకోవాలని పిలుపునిచ్చిన వివేక్ వెంకటస్వామి. దాలారులకు తక్కువ ధరలకు పత్తిని అమ్మి రైతులు మోసపోవద్దని తెలిపిన వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వం ఎకరాకు కేవలం 12 క్వింటాల్లు మాత్రమే తీసుకుంటుందని దానిని 16 […]
ఎన్నికల హామీలు అమలు చేయని 420 కాంగ్రెస్ పార్టీ – బిజెపి
63 Viewsమంచిర్యాల జిల్లా *ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన 420 కాంగ్రెస్ పార్టీ – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి * *నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మరియు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బీజేపీ నాయకుల పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా […]
గౌరవ సరఫరాల శాఖ కమిషనర్ కలిసిన రామగుండం సిపి
121 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ ఐపిఎస్., ని మర్యాద పూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమీషనర్ * మంచిర్యాల జిల్లాలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం లో సమీక్షా సమావేశంకి వచ్చిన *డి.ఎస్. చౌహాన్ ఐపిఎస్., అడిషనల్ డీజీపీ పౌర సరఫరాల కమిషనర్ మరియు తెలంగాణ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ* ని రామగుండం పోలీస్ కమీషనర్ […]
రేపే 650 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ
72 Viewsమంచిర్యాల మంచిర్యాల ఐబీ స్థలంలో మాతా శిశు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంకు గురువారం భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క హాజరవుతున్నట్లు తెలిపారు. 650 పడకల సామర్ధ్యం గల ఆసుపత్రిని భవిష్యత్తు లో 1200 పడకల స్థాయికి తీసుకువెళ్తానని అన్నారు. ఆసుపత్రి నిర్మాణంకు 360 కోట్లు అవసరం కాగా బడ్జెట్ […]
గోరుముద్ద ప్రారంభం ..
83 Viewsగోరుముద్ద ప్రారంభం . ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కొండా ఆంజనేయులు గౌడ్ వారి ఆర్థిక సహాయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లోని పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరము డాక్టర్ ఆంజనేయులు పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్దను అందిస్తూ వస్తున్నారు.ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు .ఈ సందర్భంగా […]
ఈనెల 21న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ
93 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా దగ్గర త్వరలో నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మాత శిశు ఆసుపత్రి ఈ నెల 21వ తేదీన భూమి పూజ చేసే స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ల వద్ద పగడ్బందీ తనిఖీలు
134 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమీషనర్* *చెక్ పోస్ట్ వద్ద 24/7 పగడ్బందీగా తనిఖీలు* *అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కోటపల్లి మండలం రాపాన్ పల్లి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను గత కొద్దీ రోజులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నత అధికారులు విజిట్ లో […]










