173 Viewsముస్తాబాద్, నవంబర్15 24/7న్యూస్ ప్రతినిధి): సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నాగుల సత్యనారాయణగౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం..ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..నేతన్న విగ్రహం నుండి లైబ్రరీ మీదుగా లహరి ఫంక్షన్ హాల్ వరకు భారీర్యాలీ తీశారు. నాగుల సత్యనారాయణ గౌడ్ చేత జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చెపించిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా,,రియాజ్ ఈ కార్యక్రమంలో భారీగా జిల్లాలో […]
పిచ్చికుక్కల స్వైరవిహారం -ముగ్గురికి తీవ్ర గాయాలు
128 Views పిచ్చికుక్క స్వైరవిహారం -ముగ్గురికి తీవ్ర గాయాలుపిచ్చికుక్కలు స్వైర విహారం చేసి ముగ్గురికి తీవ్రంగా గాయాలు చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే eల్రెఏ ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం నెత్తేట్ల వజ్రవ్వ (56),నెత్తేట్ల మహాన్వీ (3),నెత్తేట్ల విఘ్నేష్(11) ఆరు బయట ఉండగా ఒక్కసారిగా అటుగా వచ్చిన పిచ్చి కుక్కలు దాడి చేసి విచక్షణంగా రహితంగా గాట్లు వేసింది. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేట పి […]
బబ్బోజు రాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
66 Viewsబబ్బోజు రాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సిద్దిపేట జిల్లా నవంబర్ 13 కొండపాక మండలం జప్తి నాచారం గ్రామానికి చెందిన పబ్బోజు రాజు చారి, ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్, కుటుంబాన్ని పరామర్షించారు. రాజు చారి,మరణం చాలా బాధాకరం అని, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం తన సోదరుడు,కొమ్ము మల్లేశం, యొక్క సహకారం […]
బాసర IIIT లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి కుటుంబానికి న్యాయం చేయాలి_ ఏబీవీపీ
71 Viewsబాసర IIIT లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి కుటుంబానికి న్యాయం చేయాలి_ ఏబీవీపీ విద్యార్థి నాయకులపై దాడి చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిత్య, పవన్. సిద్దిపేట జిల్లా నవంబర్ 13 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చౌరస్తా దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిర్మల్ – బాసర IIITలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో […]
సమగ్ర సర్వే ప్రారంభించిన అధికారి
83 Viewsసమగ్ర సర్వే ప్రారంభించిన అధికారి సిద్దిపేట జిల్లా నవంబర్ 13 సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండల్ చుంచనకోట గ్రామంలో ఒకటో వార్డు వాడికి చెందిన సుతారి రమేష్ వచ్చిన అధికారికి మల్లికార్జున్ అధికారి సమగ్ర సర్వే వివరాలు తెలియపరచిన ఏదైతే ఆధార్ కార్డు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు వివరణ చెప్పడం ఎవరైతే అధికారులను అధికారికి మాలాంటి దివ్యాంగుల గురించి ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారి చెప్పడం జరిగింది మరియు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల […]
శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం
83 Viewsశ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం అనంతమైన పుణ్యాలను అందించేదే కార్తీక మాసం భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా నవంబర్ 13 కార్తీకమాసం మించిన మాసం మరొకటి లేదని, దీపారాధన ఈ మాసంలో చాలా శ్రేష్ఠమైదని బుధవారం నాడు మహా శివునికి అభిషేకాలు నిర్వహించి అనంతరం పసుపు, కుంకుమతో భారీ శివలింగాన్ని అద్భుతంగా రూపొందించి చుట్టూ దీపాలను వెలిగించి దీపోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ […]
కాంగ్రెస్ ది నయవంచన పాలన
69 Viewsకాంగ్రెస్ ది నయవంచన పాలన…. బి అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలయ్య సిద్దిపేట జిల్లా నవంబర్ 13 కుకూనూరు పల్లి కాంగ్రెస్ ది నయవంచన పాలన అని కుకునూరుపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఐలయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మహారాష్ట్రలో సీఎం రేవంత్ అబద్దాల ప్రవాహాన్ని కొనసాగించారని, తెలంగాణలో మోసం చేసినట్లు మహారాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన […]
దుద్దెడ పల్లె వాడకట్టు సమీపంలో చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువును వదిలివెల్లిన గుర్తు తెలియని వ్యక్తులు
129 Viewsచెట్ల పొదల్లో గుర్తు తెలియని శిశువు ఉందని దుద్దెడా మాజీ సర్పంచ్ మహాదేవ్ మరియు స్థానికులు కలిసి 108 సమాచారం అందించారు, ఘటన సమాచారం తెలుసుకున్న కొండపాక “108”సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలట్ మల్లేష్ హుటాహుటిన ఘటన ప్రాంతానికి వెళ్లి పాపను అంబులెన్సు లోకి తరలించి పాపను పరీక్ష చేసి చూసిన మెడికల్ టెక్నీషియన్ మహేందర్ వెంటనే ‘108’ కాల్ సెంటర్ లో వున్నా డాక్టర్ దుర్గాప్రసాద్ కి సమాచారం అందించి అతడి సలహాలు […]
కరాటే విద్యార్థులకు సన్మానం. దుబ్బాక సీఐ శ్రీనివాస్
87 Viewsనేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ తీసుకోవాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ అన్నారు. ఇటీవల జాతీయస్థాయి మూడవ కరాటే, కుంగ్ పూ ఛాంపియన్షిప్ పోటీల్లో దుబ్బాక మండలంలోని గాయత్రి వివేకానంద పాఠశాల విద్యార్థులు పాల్గొని రెండు బంగారు పథకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో తలారి నిశాల్, కోన మనశ్విన్ లకు స్వీట్లు తినిపించి సీఐ శ్రీనివాస్ శాలువాతో సత్కరించారు. ఈ […]
ఎంఈఓ గా బండి నరసమ్మ సేవలు మరువలేనివి. ఎంఈఓలు కనుక రాజు, సత్యనారాయణ రెడ్డి.
102 Viewsఉమ్మడి రాయపోల్, దౌల్తాబాద్ మండలాల ఎంఈఓగా తొమ్మిది సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించిన బండి నర్సమ్మకి మంగళవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి మండలాలకు సేవాలాందించిన ఎంఈఓ నర్సమ్మకి దౌల్తాబాద్ మండల విద్యాధికారి కనకరాజు, రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి నరసమ్మ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో 100% […]










