ప్రాంతీయం

ఈనెల 21న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ

93 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా దగ్గర త్వరలో నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మాత శిశు ఆసుపత్రి ఈ నెల 21వ తేదీన భూమి పూజ చేసే స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్