297 Viewsముస్తాబాద్, జనవరి 4 (24/7న్యూస్ ప్రతినిధి): మధ్యాహ్నం అందాద 2.30గ.లకు మొర్రాపూర్ గ్రామానికి చెందిన భూక్య రామ్ చరణ్ తండ్రి రవీందర్ వయసు 16. సం” అనునతడు వారి స్నేహితులైన బట్టు చదు, వరుణ్ తో కలిసి చెరువు చూసేందుకు చెరువు చూస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోయాడని మృతుని తండ్రి భుక్య రవీందర్ తెలిపిన ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి విచారణ ప్రారంభించామని ప్రస్తుతం మృతుడు సిద్దిపేట్ కాలేజీలో చదువుతున్నాడు పోలీసులు […]
డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని నిరసన…
162 Viewsముస్తాబాద్, జనవరి 4 (24/7 న్యూస్): ముస్తాబాద్ మండలంలో చింతోజు బాలయ్య గత 13 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని సుదీర్ఘ పోరాటంలో భాగంగా మంగళవారం రోజున మండల కేంద్రంలోని ఇంటర్ డిగ్రీ కాలేజ్ ముందర కాలేజీ విద్యార్థిని విద్యార్థులతో నిరసన తెలియజేచేశారు. ఈ సందర్భంగా చింతోజు బాలయ్య మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని అనేక మార్లు నిరసనలు తెలిపినాము. నాటి పాలనలో 2016 2017 సంవత్సరంలో డిగ్రీ […]
పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
76 Viewsమంచిర్యాల జిల్లా. పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ మందమర్రి మండల కేంద్రంలోని ముదిరాజుల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి గుడి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు నెల్లి రాజలింగు గరిగే సుమన్ ముదిరాజ్, కొలిపాక సదానందం ముదిరాజ్ తెలిపారు. మంగళవారం కులస్తులతో కలిసి ఆలయ నిర్మాణానికి పనులు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిరాజ్ ల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి గుడి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
57 Viewsముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత -తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి కి, 37,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్.
ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు
61 Viewsమంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం. టిఆర్ఎస్ నాయకులపై అక్రమంగా మీకు పెట్టిన భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. నేడు దండేపల్లి లోని పద్మశాలి భవన్ లో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని బలపరచాలని, భారీ విజయం సాధించాలని పార్టీ నాయకులకు సూచించారు.
జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు
59 Viewsమంచిర్యాల జిల్లా. జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. ఫిబ్రవరి 14 15 16 తేదీల్లో జరిగే గాంధారి ఖిల్లా జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంచిర్యాల డిసిపి భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, సీఐ శశిధర్ రెడ్డి, మరియు ఎస్ఐ రాజశేఖర్ జాతర పరిసర ప్రాంతాలను, రోడ్లను పరిశీలించారు. జాతరకు తరలివచ్చే భక్తులు అందరికీ ఇలాంటి అసౌకర్యాలు కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా పార్కింగ్ ఏరియా పోస్ట్ పరిసర […]
ఫిబ్రవరి 10 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ
54 Viewsఆదిలాబాద్ జిల్లా. ఫిబ్రవరి 3 నుండి 10 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ. తెలంగాణ రాష్ట్ర గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ మొదలైంది. ఈ యొక్క స్వీకరణ ఫిబ్రవరి 3 నుండి 10 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్సి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి కలెక్టరేట్లో రాజకీయ పార్టీ ప్రతినిధులు, నోడల్ అధికారుల తో సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ నామినేషన్ వేసే సందర్భంలో […]
ములుగు మండల నూతన ఎమ్మార్వో ను కలసిన బిఆర్ఎస్ నాయకులు
58 Viewsసిద్దిపేట జిల్లా ,ములుగు మండల్ నూతన ఎమ్మార్వో బాధ్యతలు తీసుకున్న ఆరిఫాను మర్యాదపూర్వకంగా కలసిన కొత్తూర్ గ్రామ బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు.అనంతరం నూతన ఎమ్మార్వో కు పూల గుచ్చం ఇచ్చి,శాలువాతో సన్మానించడం జరిగింది.అదేవిధంగా ములుగు మండల నూతన ఎమ్మార్వో గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో నకిర్త ప్రభు , కోటూరి నాగేష్ ,కుమ్మరి పెంటయ్య , గుంటి ప్రభాకర్, గుంటి రాము ,లంబాడి స్వామి ,కర్రే మహేష్ […]
ఫిబ్రవరి 7న హలో మాదిగ చలో హైదరాబాద్
58 Views-వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా ప్రదర్శన విజయవంతం చేద్దాం కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 07 న మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించ తలపెట్టిన వెయ్యి గొంతులు లక్ష డప్పులు మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గంలోని మాదిగలంతా పార్టీలకు, సంఘాలకు అతీతంగా తరలి రావాలని ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి పిలుపునిచ్చారు.సోమవారం నాడు ప్రజ్ఞాపూర్ లోని డాక్టర్ […]
నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వర్ గౌడ్
55 Viewsమంచిర్యాల జిల్లా. నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. ఈరోజు తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ నూతన జిల్లా అధ్యక్షులను రాష్ట్రవ్యాప్తంగా నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ను నియమిస్తూ రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పేరు: నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ S/O: నాగునూరి నర్సయ్య గౌడ్ DOB: 16 డిసెంబర్ 1974 స్థానం: చెన్నూరు విద్య: BA […]










