మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం.
టిఆర్ఎస్ నాయకులపై అక్రమంగా మీకు పెట్టిన భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. నేడు దండేపల్లి లోని పద్మశాలి భవన్ లో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని బలపరచాలని, భారీ విజయం సాధించాలని పార్టీ నాయకులకు సూచించారు.





