Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్.

119 Views రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ను సోమవారం ఫస్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి ప్రసాద్ మర్యాదపూర్వకంగాకలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు, జిల్లా ఎస్ పి ని జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంటం శ్రీనివాస్, జూనియర్ కోర్టు పబ్లిక్ ప్రాసి క్యూటర్ సతీష్ ప్రిన్సిపల్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ మర్యాదగా పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు, జిల్లా ఎస్పీని కలిసిన […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్ .

181 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్ .  ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి.మార్చి 10. రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ను సోమవారం ఎల్లారెడ్డి పేటకు చెందిన ఫస్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి ప్రసాద్ మర్యాదపూర్వకంగాకలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఎస్ పి ని కలిసిన వారిలో జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ […]

ప్రాంతీయం

మంచిర్యాల ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే ధర్నా

100 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ధర్నా చేశారు. ప్రజాధనాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దుర్వినియోగం చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. సోమవారం మంచిర్యాల ఐబి చౌరస్తాలో పార్టీ శ్రేణలతో కలిసి ధర్నా చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను మరియు చేసిన పనులను కూల్చివేయడంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మండిపడ్డారు. అంతర్గాం వంతెన టెండర్ రద్దు  అనాలోచిత నిర్ణయం అన్నారు. […]

కథనాలు ప్రాంతీయం

పాఠశాల బస్సు డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం…

120 Viewsముస్తాబాద్, మార్చి 10 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలలోని యాజమాన్యాలకు పాఠశాల యొక్క బస్సు డ్రైవర్ సమస్యల పరిష్కారం కోసం తమ యొక్క ప్రతి స్కూల్ బస్సు డ్రైవర్లకు ప్రతినెల నెల కనీస వేతనం 16 వేల నుండి 18 వేల వరకు యాజమాన్యం చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా డ్రైవర్లు తెలుపుతూ ప్రతి నెల రెండు సెలవులతోపాటు అత్యవసర పని ఉన్న రోజు విధులలోకి హాజరు కాకుండ వేతనం చెల్లించడంతోపాటు ప్రతి […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో 6200 కోర్టు కేసులు పరిష్కారం

78 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో 6,200 కోర్టు కేసులు పరిష్కారం. సైబర్ క్రైమ్ కేసులో 1.20 లక్షలు మరియు బ్యాంకు కేసులలో 28 లక్షల రూపాయల రికవరీ అయ్యాయి. రాజీమార్గమే రాజమార్గం – బోయ శ్రీనివాసులు ప్రధాన న్యాయమూర్తి మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా లోని న్యాయస్థానంలో  లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని […]

ప్రాంతీయం

మంచిర్యాలలో చౌరస్తా కుదింపు పనులు ప్రారంభం

231 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ చౌరస్తా కుదింపు పనులు నేడు ప్రారంభమయ్యాయి. మంచిర్యాలలో ఇబ్బందికరంగా ఉన్న సర్కిళ్లను కుదింపు చేసే పనులు సోమవారం రోజున మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. ఐ బి చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ సర్కిల్, బెల్లంపల్లి చౌరస్తా సర్కిల్ మరియు లక్ష్మీ టాకీస్ సర్కిల్ ల ను వాహనదారులకు ఇబ్బందిగా మారిన దృష్ట్యా రోడ్లు వెడల్పు పనులలో భాగంగా సర్కిళ్లను కుదిరింపు చేస్తున్నట్టుగా మునిసిపల్ అధికారులు తెలియజేశారు.

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాకు 600 కోట్లు మంజూరు చేసిన బట్టి విక్రమార్క

136 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాకు 600 కోట్లను నిధులు మంజూరు చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం. మంచిర్యాలకు 200 కోట్లు. బెల్లంపల్లి కు 200 కోట్లు. చెన్నూరుకు 200 కోట్లు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు నిధులు మంజూరు చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్నేషనల్ విద్యకు దీటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని నిర్మిస్తామని మరియు అదేవిధంగా ఈ స్కూల్లో చదువుకునే విద్యార్థిని, విద్యార్థులు ఇంటర్నేషనల్ గా పోటీ […]

ప్రాంతీయం

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం…

63 Viewsముస్తాబాద్, మార్చి 8 (24/7న్యూస్ ప్రతినిధి):  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తుర్కపల్లి గ్రామపంచాయతీలో మహిళా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో మహిళలకు గల హక్కులు మరియు సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తించడం వంటి విషయాలపై చర్చించడం జరిగింది. ఈ గ్రామసభలో ప్రత్యేక అధికారి పాల్వాయి కిషోర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి కావటి పరశురాములు, మాజీ సర్పంచ్ కాషోల్ల పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, వివో అధ్యక్షురాలు చింతకింది లావణ్య […]