76 Viewsమంచిర్యాల జిల్లా. బిజెపి ఆధ్వర్యంలో చలో బస్తి కార్యక్రమం. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్ ఆధ్వర్యంలో సీసీసీ టౌన్ షిప్ లో బస్తీ ఛలో/ గావ్ ఛలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్ మరియు పులగం తిరుపతి పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198 వజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం హనుమాన్ గుడిలో పూజలు నిర్వహించి […]
జూదం, క్రికెట్ బెట్టింగ్ ఒక వ్యసనం, ప్రాణాలకు ముప్పే.. ఎస్సై…
47 Views ముస్తాబాద్, ఏప్రిల్ 9 (24/7న్యూస్ ప్రతినిధి): క్రికెట్ బెట్టింగ్ ఒక విధ్వంసక వ్యాధి బెట్టింగ్కు వ్యసనమైతే అదే మనల్ని నలుగురిలో నిలబెడుతుంది ఐపిఎల్ మ్యాచ్లు చూసి ఆనందించాలే తప్పా పెడదారిన పడకండి ముస్తాబాద్ ఎస్ఐ సిహెచ్.గణేష్ ప్రజాస్ఫూర్తి, ముస్తాబాద్ క్రికెట్ బెట్టింగ్ ఒక విధ్వంసక వ్యాధని, ఒక్కసారి బానిస అయితే కుటుంబం మొత్తం బాధ పడుతుందని ముస్తాబాద్ ఎస్ఐ సిహెచ్.గణేష్ హెచ్చరించారు. ఐపిఎల్ మ్యాచ్లు ప్రారంభమైన నేపథ్యంలో ప్రదానంగా యువతను ఉద్దేశించి బెట్టింగ్ల వల్ల కలిగే […]
లక్షేట్టిపేటలో అట్టహాసంగా హనుమాన్ శోభ యాత్ర
67 Viewsమంచిర్యాల జిల్లా. అట్టహాసంగా హనుమాన్ శోభ యాత్ర. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు లక్షట్టిపెట్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి అంగడి బజార్ హనుమాన్ ఆలయం వరకు హనుమాన్ దీక్ష స్వాములు మరియు హనుమాన్ భక్తులు ఘనంగా హనుమాన్ శోభ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ హనుమాన్ శోభ యాత్రలో రఘునాథ్ వెరబెల్లి మరియు మండలం నుండి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ శోభయాత్ర […]
ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
144 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): కొండాపూర్ గ్రామంలో భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపన దినోత్సవ సందర్భంగా ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు చిగురు వెంకన్న ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు, ,కనమేని లింగారెడ్డి, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, గాగిల్లాపురం అనిల్, ఐనేని అంజిరెడ్డి, నరోజు రాజు, సర్దాని నందం, పెద్దూరి కృష్ణ, తినేటి బుచ్చిరెడ్డి, సుతారి దేవయ్య, దాసోజు శ్రీనివాస్, గుడికందుల మహేందర్, పెద్దూరి శ్రావణ్ కుమార్, సుతారి […]
భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
63 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రం వివేకానంద విగ్రహంవద్ద జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు మేర్గు అంజయ్య గౌడ్ మాట్లాడుతూ జన సంగ్ నుంచి 1980, ఏప్రిల్ 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్పేయి, ఎల్కే అద్వాని […]
నేత్ర పర్వంగా రాములోరి కళ్యాణం…
257 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): జగదానందకారకుడు. జగదాభిరాముడు.. జానకి రాముడు.. సర్వాంగ సుందరంగా ముస్తాబై కల్యాణ వేదికపై చిద్విలాసం చేశారు. మండలంలోని బంధనకల్ గ్రామంలో సనాతన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు అనుసరించి సీతారాముల వారి కోదండ రామయ్య రమణీయంగా అలంకృతుడై పెళ్లి వేదికన చేరుకున్నారు. జనక మహారాజు పుత్రిక లక్ష్మీ స్వరూపిని సద్గుణ సమ్మోహన స్వరూపం లోకాపావని ధర్మదేవత సీతమ్మ నవవదుగా కళ్యాణ శోభతో కదలి వచ్చారు. జగదానందకారుడు రామయ్యను, జానకమ్మకు ముందుగానే రెడ్డి […]
ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమారులు నిబంధనలు పాటించాలి ముస్తాబాద్ ఎస్సై…
221 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని ట్రాక్టర్ డ్రైవర్లు మరియు యజమానులతో ఠాణాలో ఎస్ఐ సిహెచ్. గణేష్ సమావేశం నిర్వహించి వారికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్, గణేష్ మాట్లాడుతూ లైసెన్స్ లేని డ్రైవర్లను, ఇంజిన్ మరియు ట్రైలర్ రెండింటికీ సరైన నంబర్ ప్లేట్ సరైన పత్రాలు ఉండాలి, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, మితిమీరిన వేగం నిబంనలకు లోబడి ఉండాలి, అక్రమ ఇసుక మరియు కంకర రవాణా […]
డాక్టర్:బాబు జగ్జీవన్ గారి118వ జయంతి వేడుకలు…
162 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): కులరహిత సమాజంకోసం అట్టడుగు వర్గాల హక్కులకోసం నిరంతరం పోరాడిన భారతదేశ మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి118వ జయంతి మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆమహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు హక్కులను ప్రసాదిస్తే, వాటిని చట్టరూపంలో తీసుకురావడానికి కృషి చేసిన కార్మిక మరియు వ్యవసాయశాఖ మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన బాబు […]
ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ 10 సీఎం పి ఎఫ్ నిధికి జమ చేయాలి
47 Viewsమంచిర్యాల జిల్లా. ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ 10/- సీఎం పి ఎఫ్ నిధికి జమ చేయాలని నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం. తేదీ..4/4/2025 శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశమై ఇటీవల కోల్ కత్తా లో జరిగిన సీఎం పిఎఫ్ ట్రస్టు బోర్డు సమావేశంలో కోల్ ఇండియా బొగ్గు గనులు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఫండ్ స్థిరత్వం కోసం […]
చెట్టుకు ఉరేసుకొని మహిళ ఆత్మహత్య…
160 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 4 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామానికి చెందిన పాతూరు మల్లవ్వ భర్త రామ్ రెడ్డి తన వ్యవసాయ పొలంవద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సిహెచ్. గణేష్ తెలిపారు. పోలీసుల వివరాలు పాతూరి మల్లమ్మ 54సం: గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా హాస్పిటల్ తిరిగిన వ్యాధి నయం కా శుక్రవారం తన వ్యవసాయం పొలంవద్దకు భర్తతో కలిసివెళ్లి రామ్ రెడ్డి ఓవైపు గేదెలకు మేత వేయడానికి వెళ్లిన సమయంలో అంతలోనే ఓ […]










