106 Viewsదౌల్తాబాద్: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రజల కోసం తన ప్రాణాలను కుటుంబాన్ని సైతం త్యాగం చేసి రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. ఆయన రాసిన రాజ్యాంగమే ఈ దేశానికి మార్గదర్శకంగా దిశా నిర్దేశం చేస్తూ పరిపాలన […]
ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసిన సీపీ
113 Viewsమంచిర్యాల జిల్లా ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసిన సీపీ . మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో పలు శంకుస్థాపన కార్యక్రమాలు, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం లో ఏర్పాటు బహిరంగ సభలో పాల్గొనేందుకు ఈరోజు మంచిర్యాల కలెక్టరేట్ లోని హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు.
రామగుండం కమిషనరేట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు
44 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* రామగుండం కమిషనరేట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్ చేసిన కృషిని మరువలేనిదని […]
మంచిర్యాలలో బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
56 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లాలో బిజెపి జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. […]
రేపు మంచిర్యాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
70 Viewsమంచిర్యాల జిల్లా. రేపు మంచిర్యాలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు పలువురు మంత్రులు వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం మంచిర్యాల కు వస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం తన నివాస గృహఁలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు […]
అంబేద్కర్ ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది- సిర్పూర్ ఎమ్మెల్యే
50 Viewsమంచిర్యాల జిల్లా. అంబేద్కర్ ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది- సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మరియు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని నస్పూర్ పట్టణంలో సీసీసీ కార్నర్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ని […]
బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమం…
208 Viewsఅంబేద్కర్ విగ్రహాల శుద్ధి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల శుద్ధి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల శుద్ధి చేయడం జరిగింది నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ […]
ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ భాషగా పెట్టే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.. డాక్టర్ వాసర వేణి పరుశరాములు
196 Viewsఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ భాషగా పెట్టే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.. బాల సాహితీవేత్త కవి డాక్టర్ వాసర వేణి పరశురాములు ష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ బోధన భాషగా పెట్టాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, ఇది మాతృ భాష తెలుగుకు గొడ్డలిపెట్టులాంటిదనీ, పి.జి స్థాయి వరకు తెలుగును తప్పనిసరిగా అమలుచేయాలని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డా.వాసరవేణి పరశురాం డిమాండ్ చేశారు. ఈసందర్భంగా యెల్లారెడ్డిపేటలో 13-04-2025న డా.వాసరవేణి […]
మందమర్రి మండలంలో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు.
57 Viewsమంచిర్యాల జిల్లా. మందమర్రి మండలం. మందమర్రి మండలంలో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు. మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. మండలానికి చెందిన మట్టి మాఫియా ఈ అక్రమ తవ్వకాలు జోరుగా చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలించి లక్షలు గడిస్తున్నారు. ఆపాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మందమర్రి మండల పరిధిలోని పొన్నారం గ్రామ శివారుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపు తున్నారు. మండలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లకు మట్టి అవసరం ఏర్పడుతుండటంతో […]
తండ్రి జ్ఞాపకార్దానికి అర్థించిన ఫ్రిడ్జ్ ను ప్రారంభించిన ఎస్సై
211 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 12 వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకొచ్చిన ముస్తాబాద్ ఎన్నారై ఏళ్ల రాంరెడ్డి తండ్రిగారైన ఏళ్ల బాల్ రెడ్డి జ్ఞాపకార్థానుసారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కూల్ ఫ్రిడ్జ్ ను వితరణలో భాగంగా సంబంధిత ఎస్ఐ సిహెచ్. గణేష్ చేతులమీదగా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ తమ తమ సమస్యలపై స్టేషన్ వచ్చిన ప్రజల సౌకర్యార్థం వేసవికాలంలో చలివేంద్రాలు, ఎంతగానో ఉపయోగపడుతాయని […]










