464 Views కోనరావుపేట తహసిల్దార్ వరలక్ష్మి… కోనరావుపేట ఏప్రిల్ 16(tslocal vibe): పౌష్టికాహారమే అందరికి ఆరోగ్యకరమని కొనరావుపేట మండల తహసిల్దార్ వరలక్ష్మి అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం సెక్టర్ పరిధిలోని మర్తనపేట గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణపక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ వరలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీ బాలింతలు పిల్లలు అంగన్వాడీలో అందించే మంచి పోషకాహారం తీసుకొని ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని, గర్భిణీలు నార్మల్ డెలివరీ అయ్యేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ధర్మారం […]
రామగుండం పోలీస్ కమీషనరేట్ లో మెగా హెల్త్ క్యాంప్
57 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* రామగుండం పోలీస్ కమీషనరేట్ లో మెగా హెల్త్ క్యాంప్. ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి – రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్. నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బంది, హోంగార్డ్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు, […]
మంచిర్యాల ఐటి ఆఫీస్ వద్ద ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
56 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల ఐటి ఆఫీస్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా కార్యక్రమం. ఏఐసీసీ, టీపిసిసి పిలుపు మేరకు,మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ ఈరోజు మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని IT ఆఫీస్ వద్ద మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నాయకులు, మహిళా […]
కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
38 Viewsఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 253 మంది లబ్దిదారులకు 25404435/- రూపాయల చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 345 మంది లబ్దిదారులకు 11722500/- రూపాయల చెక్కులను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ […]
ఘనంగా చింతల ప్రభాకర్ జన్మదిన వేడుకలు
46 Viewsసిద్దిపేట జిల్లా,ములుగు మండల్ కొత్తూర్ లో ములుగు మండల్ బీ ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు చింతల ప్రభాకర్ ఏప్రిల్ 14 పుట్టినరోజు సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నకిర్త ప్రభు, బక్క విష్ణు ,కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ , గుంటి రాము , […]
కొత్తూర్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
127 Viewsములుగు మండల్ కొత్తూర్ గ్రామం లో ఏప్రిల్ 14 సోమవారం రోజు భారత రాజ్యాంగ నిర్మాత అంటరాని తనం ,అమానుషం పై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు నకిర్త ప్రభు వారితో పాటు బక్క విష్ణు , కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ , గుంటి రాము, కుమ్మరి పెంటయ్య ,తుపాకుల జనార్ధన్ , […]
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ జయంతి…
156 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 14 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్134వ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో అత్యంత శోభానంగా గద్దెను పూలతో అలంకరించి అంబేద్కర్ విగ్రహాలకు ముందుగా గజమాల, పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సురేష్ తో పాటు తదితర పార్టీలు నాయకులు, పార్టీలకు అతీతంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి అంబేద్కర్ సంఘాల నాయకులు, […]
మంచిర్యాలలో మహాప్రస్థానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
55 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాలలో మహాప్రస్థానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల గోదావరి తీరాన నిర్మించిన మహా ప్రస్థానాన్ని ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాత, శిశు హాస్పిటల్ ను సందర్శించిన భట్టి విక్రమార్క
55 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల ఐబీ స్థలంలో నిర్మిస్తున్న మాతా,శిశు , సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. అంబెడ్కర్ విగ్రహం ఆవిష్కరణ అనంతరం పక్కనే మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించారు. ఆసుపత్రి ఎలా ఉండబోతోందో ఎమ్మెల్యే మంత్రులకు వివరించారు. మాతా శిశు ఆసుపత్రి గోదావరి సమీపాన కట్టవద్దని కోరినా గత పాలకులు వినిపించుకోలేదని భట్టి అన్నారు. పాదయాత్ర […]
దేశంలో స్వేచ్ఛ సమానత్వం ప్రజలందరికీ సమానంగా దక్కాలి
190 Views– *రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు* దౌల్తాబాద్: దేశంలో స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం ప్రజలందరికీ సమానంగా దక్కాలని సామాజిక సాంస్కృతిక విప్లవం ద్వారానే అది సాధ్యమవుతుందని రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు అన్నారు. సోమవారం రాయపోల్ మండలం ఆరేపల్లి గ్రామంలో బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో అంటరానితనం అణిచివేత దోపిడీ సాంఘిక […]










