ప్రాంతీయం

గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ పధకాన్ని ప్రారంభం

17 Views  ఎండి ఇస్తియాక్ ఎండీ ఇంతియాజ్,ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ పధకాన్ని ప్రారంభించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా,ఆగస్ట్ 15 జర్నలిస్ట్, సోదరులు భువనగిరి,బ్రదర్స్ ఎండీ ఇస్తియాక్ అహ్మద్,ఎండీ ఇంతియాజ్ అహ్మద్ జన్మదినాన్ని,పురస్క రించుకొని,ప్రభుత్వం, ఆధ్వర్యంలో 15వ ఆగస్ట్ స్వతంత్ర,దినోత్సవాల సందర్బంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లొ నిర్వహించే వేడుకల్లో, నేషనల్ హ్యూమన్ రైట్స్ […]

ప్రాంతీయం

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

6 Viewsశ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు 15  భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలోని శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షులు శెట్టి పవన్ యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించారు.. సందర్భంగా యూత్ గౌరవ అధ్యక్షులు పబ్బాల రమేష్ వంశరాజ్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది వీరులు ప్రాణత్యాగ ఫలితం […]

ఆధ్యాత్మికం

ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి..

28 Views– కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి పిలుపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు.ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు,కాంగ్రెస్ పార్టీశ్రేణులకు, ప్రజాప్రతినిధులకు,అధికారులకు స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్ర్యం వల్ల లభించిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతమనందరిపై […]

ప్రాంతీయం

564 మార్కులతో పాములపర్తి పాఠశాల&మండల టాపర్ గా నిలిచిన నాగ చైతన్య రెడ్డి

7 Views564 మార్కులతో పాములపర్తి పాఠశాల&మండల టాపర్ గా నిలిచిన నాగ చైతన్య రెడ్డి కి నగదు ప్రోత్సహకం – కొండనోళ్ళ నరేష్ మార్కుక్ ఆగస్టు 15 ZPHS పాములపర్తి పాఠశాల నుండి నాగ చైతన్య 564 మార్కులతో టాపర్ గా నిలిచిన నాగ చైతన్య కి 1000 రూపాయల నగదు బహుమతి అందించిన గ్రామ యువకుడు పూర్వ విద్యార్థి కొండనోళ్ళ నరేష్ . అనంతరం  మాట్లాడుతూ 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మండల […]

ప్రాంతీయం

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందజేత

15 Views79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందించిన కర్రోళ్ల బాలకిషన్ సిద్దిపేట జిల్లా మర్కుక్ ఆగస్టు 15 సిద్దిపేట జిల్లా  మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీలో   79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని MPPS.H.W. పాములపర్తి విద్యార్థులకు కర్రోళ్ల బాలకిషన్వి,ద్యార్ధుల పట్ల ప్రేమ హృదయం తో స్పోర్ట్స్ యూనిఫామ్ అందించడం జరిగింది. అనంతరం బాలకృష్ణ,మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి గుర్తింపు తేవాలని కోరారు. తదనంతరం పాఠశాల […]

Breaking News

భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ  స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

5 Viewsమంచిర్యాల జిల్లా. భీమారం. భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ  స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భీమారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ అనంతరం కార్యకర్తలతో కలిసి భీమారం ఏపలబోడ వాటర్ ట్యాంక్ వద్దనుండి కొత్గూడెం వరకు బైకులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ తీశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మాడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్ ఉపాధ్యక్షులు ఆకుదారి శెంకర్, సెగ్గెం […]

Breaking News

శ్రీరాంపూర్ లో 79వ స్వాతంత్ర దినోత్సవం సంబరాలు

2 Viewsమంచిర్యాల జిల్లా. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండ ఆవిష్కరణ ఈరోజు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసి స్కూల్ పిల్లలకు బుక్స్ పెన్నులు స్వీట్స్ పంచిపెట్టి, తదినంతరం చెల్ల విక్రమ్ గారు మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు […]

Breaking News

వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి- రఘునాథ్

4 Viewsమంచిర్యాల జిల్లా. వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి- రఘునాథ్ వెరబెల్లి 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యాలయం నుండి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీ లో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి  పాల్గొనడం జరిగింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ ఇంటి […]

Breaking News

బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

5 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి క్రమశిక్షణ తో ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., పోలీసుల గౌరవ మర్యాదలు పెంపోందించే విధంగా క్రమశిక్షణ తో నిజాయితీగా పోలీస్‌ అధికారులు పనిచేయాలని , పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే ఫిర్యాదుదారులకు బాధితుల పిర్యాదు లపై తక్షణమే స్పందించాలని పోలీస్‌ అధికారులు రామగుండం పోలీస్‌ కమిషనర్‌  సూచించారు. వార్షిక తనిఖీల్లో […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ.

23 Views ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ కా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత దేశ పతాకం అయిన […]