3 Views– కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి పిలుపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు.ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు,కాంగ్రెస్ పార్టీశ్రేణులకు, ప్రజాప్రతినిధులకు,అధికారులకు స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్ర్యం వల్ల లభించిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతమనందరిపై […]
564 మార్కులతో పాములపర్తి పాఠశాల&మండల టాపర్ గా నిలిచిన నాగ చైతన్య రెడ్డి
7 Views564 మార్కులతో పాములపర్తి పాఠశాల&మండల టాపర్ గా నిలిచిన నాగ చైతన్య రెడ్డి కి నగదు ప్రోత్సహకం – కొండనోళ్ళ నరేష్ మార్కుక్ ఆగస్టు 15 ZPHS పాములపర్తి పాఠశాల నుండి నాగ చైతన్య 564 మార్కులతో టాపర్ గా నిలిచిన నాగ చైతన్య కి 1000 రూపాయల నగదు బహుమతి అందించిన గ్రామ యువకుడు పూర్వ విద్యార్థి కొండనోళ్ళ నరేష్ . అనంతరం మాట్లాడుతూ 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మండల […]
79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందజేత
12 Views79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందించిన కర్రోళ్ల బాలకిషన్ సిద్దిపేట జిల్లా మర్కుక్ ఆగస్టు 15 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని MPPS.H.W. పాములపర్తి విద్యార్థులకు కర్రోళ్ల బాలకిషన్వి,ద్యార్ధుల పట్ల ప్రేమ హృదయం తో స్పోర్ట్స్ యూనిఫామ్ అందించడం జరిగింది. అనంతరం బాలకృష్ణ,మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి గుర్తింపు తేవాలని కోరారు. తదనంతరం పాఠశాల […]
భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
5 Viewsమంచిర్యాల జిల్లా. భీమారం. భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భీమారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ అనంతరం కార్యకర్తలతో కలిసి భీమారం ఏపలబోడ వాటర్ ట్యాంక్ వద్దనుండి కొత్గూడెం వరకు బైకులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ తీశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మాడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్ ఉపాధ్యక్షులు ఆకుదారి శెంకర్, సెగ్గెం […]
శ్రీరాంపూర్ లో 79వ స్వాతంత్ర దినోత్సవం సంబరాలు
2 Viewsమంచిర్యాల జిల్లా. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండ ఆవిష్కరణ ఈరోజు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసి స్కూల్ పిల్లలకు బుక్స్ పెన్నులు స్వీట్స్ పంచిపెట్టి, తదినంతరం చెల్ల విక్రమ్ గారు మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు […]
వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి- రఘునాథ్
4 Viewsమంచిర్యాల జిల్లా. వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి- రఘునాథ్ వెరబెల్లి 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యాలయం నుండి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీ లో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొనడం జరిగింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ ఇంటి […]
బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
5 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి క్రమశిక్షణ తో ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., పోలీసుల గౌరవ మర్యాదలు పెంపోందించే విధంగా క్రమశిక్షణ తో నిజాయితీగా పోలీస్ అధికారులు పనిచేయాలని , పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు బాధితుల పిర్యాదు లపై తక్షణమే స్పందించాలని పోలీస్ అధికారులు రామగుండం పోలీస్ కమిషనర్ సూచించారు. వార్షిక తనిఖీల్లో […]
ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ.
23 Views ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ కా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత దేశ పతాకం అయిన […]
బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
6 Viewsమంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రికి చెందిన సాయి వెంకటేష్ అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.తన బైక్ మీద పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్లి, పని అనంతరం అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణంలో తన బైక్ మీద వస్తుండగా మార్గమథ్యంలో బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ దేవాలయం వద్ద లారీ అతని బైక్ ను ఢీకొట్టడంతో అతనికి […]
తెలంగాణ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
6 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం, మంగళవారం, ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి,వరంగల్, నల్గొండ జిల్లాలు కుండపోత వర్షంతో అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. అయితే, […]