62 Viewsవరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు మరి కొద్దిసేపట్లో హకింపేట నుండి బయలుదేరనున్న ఆర్మీ హెలికాప్టర్ లు రక్షణ శాఖ మంత్రి తో మాట్లాడి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
రైళ్ల రాకపోకలపై సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన.!
66 Viewsనిజామాబాద్ హైదరాబాద్ మార్గంలో కామరెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్న కారణంతో పలు రైళ్ల రాకపోకలను సౌత్ సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.రాయలసీమ ఎక్స్ప్రెస్ ను రద్దు చేయగా, నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రైళ్లను కాచిగూడ, కాజీపేట, పెద్దపల్లి, నిజామాబాద్ మీదుగా దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు
మంచిర్యాల అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమనీ ప్రేమ్ సాగర్ రావు
32 Viewsమంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాత్రికేయుల సమావేశం. మంచిర్యాల నియోజకవర్గం. అభివృద్ధి విషయంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు. మంచిర్యాల పట్టణంలోని వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు ఘాటుగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. […]
గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచిర్యాల డిసిపి
32 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచిర్యాల డిసిపి. *మంచిర్యాల జోన్ ప్రజలకు అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డిసిపి * రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మంచిర్యాల రామాలయం శివాలయం ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడి పూజ కార్యక్రమానికి మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ గారు అధికారులతో కలిసి పూజా కార్యక్రమానికి […]
వరద నీటిలో చిక్కుకున్న వారి సంరక్షణకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నాం
179 Views వరద నీటిలో చిక్కుకున్న వారి సంరక్షణకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నాం ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సేవలు వినియోగిస్తాం ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, పశువులను మేపడాని తీసుకెళ్ళవద్దని విజ్ఞప్తి ఎగువ మానేరు ప్రాజెక్టు, లింగన్నపేట మానేరు వాగు వద్ద పరిశీలిస్తున్న ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్న జిల్లా కలెక్టర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఎగువ మానేరు ప్రాజెక్టు వరద ఉదృతితో అవతలి వైపు చిక్కుకుపోయిన వారి సంరక్షణకు […]
రాజ్నాథ్సింగ్తో ఫోన్లో మాట్లాడిన బండి సంజయ్
124 Viewsరాజ్నాథ్సింగ్తో ఫోన్లో మాట్లాడిన బండి సంజయ్ కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో.. వరదలో 30 మంది చిక్కుకున్నారని తెలిపిన బండి సంజయ్ వరద బాధితులను కాపాడేందుకు.. ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ పంపాలని కోరిన బండి సంజయ్ సానుకూలంగా స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్ పంపాలని.. హకీంపేటలోని డిఫెన్స్ అధికారులకు ఆదేశం
మరి కాసేపట్లో నర్మాల కు బోట్లు
436 Views సొంత గడ్డ పై ఎమ్మెల్యే సత్యం మమకారం:: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేర్ నీటి ప్రవాహం లో చిక్కుకున్న వారిని బోట్లలో (పడవ)లో సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం కోసం మరో గంట లోపు పడవలను పంపించనున్నట్లు చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం “సత్యం మిత్ర మండలి ఎల్లారెడ్డిపేట” ఒగ్గు బాలరాజ్ మరియు మిత్రులకు కు ఫోన్ ద్వారా తెలిపారు.హెలికాప్టర్ ద్వారా రక్షించే ప్రయత్నం చేశామని, వాతావరణం సహకరించే పరిస్థితి […]










