వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు మరి కొద్దిసేపట్లో హకింపేట నుండి బయలుదేరనున్న ఆర్మీ హెలికాప్టర్ లు రక్షణ శాఖ మంత్రి తో మాట్లాడి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
216 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై18, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని కెసిఆర్ ఇచ్చిన హామీలు విస్మరించడంతో గత13 రోజులుగా సఫాయి కార్మికులు దీక్ష చేస్తున్నారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ శిబిరంలో సమ్మె చేస్తున్న కార్మికుల సందర్శించి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. రవిగౌడ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు వాళ్ల డిమాండ్లను పరిష్కరించాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు గ్రామాలలో పరిశుభ్రత […]
238 Viewsవర్గల్ మండల్ డిసెంబర్ 9 : వర్గల్ మండల్, వర్గల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
555 Viewsబొక్కల ఫ్యాక్టరీ మూసివేయాలని ప్రజల ఆగ్రహం చేర్యాల మున్సిపల్ ఆఫీసుకు వినతి పత్రం నవంబర్ 13 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ శివారులో పశువుల బొక్కల చూర కంపెనీలో పశువుల బొక్కలు కుళ్లిపోయి చుంచనకోట గ్రామం వరకు దుర్వాసన వెదజల్లుతూ ఉందని దీని ద్వారా వాతావరణం కాలుష్యం వ్యాపిస్తుందని, చుట్టుపక్కల వ్యవసాయ బావుల వద్ద రైతులు పొలం పనులు చేసుకోవడానికి శ్వాస కూడా పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, బొక్కల ఫ్యాక్టరీ సమీపంలో ప్రభుత్వ […]