వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు మరి కొద్దిసేపట్లో హకింపేట నుండి బయలుదేరనున్న ఆర్మీ హెలికాప్టర్ లు రక్షణ శాఖ మంత్రి తో మాట్లాడి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
197 Views*_ఆపరేషన్ చిరుత….బోనులో చిక్కిన నాలుగో చిరుత._* _గత కొద్ది రోజులుగా భక్తులకు, అధికారులకు నిద్ర లేకుండ భయపెట్టిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో మరో చిరుత చిక్కింది._ _ 7వ మైలురాయి వద్ద బోనులో పడింది._ _ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పది రోజులుగా ప్రయత్నిస్తున్నారు._ _ఎట్టకేలకు ఎర వేయడంతో ఎట్టకేలకు చిరుత చిక్కింది._ _ఇప్పటివరకు 4 చిరుతలు చిక్కాయి. దీంతో శేషాచల కొండలలో ఆపరేషన్ చిరుత ముగిసింది._ _ఇక నుంచి […]
23 Views ముస్తాబాద్, నవంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గత రెండు సంవత్సరాలుగా గ్రామాలకు నాయకుడు లేక అధికారులచే నత్త నడకన సాగిపోయింది.. బంధనకల్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు చిగురు నరేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలకు పైచిలుకు బంధనకల్ గ్రామంలో ఏచిన్న సమస్య వచ్చినా ముందుండి పోరాడి ప్రజలకు చెరువలో సేవలు అందిస్తూ నేనున్నానని భరోసా కల్పిస్తున్న తరుణంలో నాగ్రామంలో నాప్రజలకు సేవలందించే శుభసూచకం ఉందన్నారు. […]
62 Viewsవర్గల్ మండల్ సెప్టెంబర్ 24:కార్యకర్త కుటుంబానికి అండగా యూత్ కాంగ్రెస్. వర్గల్ మండల్ మల్లారెడ్డిపల్లి గ్రామంలో గత వారం రోజుల క్రితం ఆనారోగ్యంతో మరణించినటువంటి సలేంద్రి యాదగిరి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన వర్గల్ మండల కాంగ్రేస్ నాయకులు చెట్టిపల్లి అనిల్ రెడ్డి ,పిట్ల రాజు ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి కాంగ్రెస్ నాయకులూ పిట్ల కృష్ణ ,పిట్ల స్వామి వెంకటేష్ ,మధు ,మహేష్ ,శ్రీకాంత్ భాస్కర్ ,నవీన్ ,నాగారాజు ,తదితరులు పాల్గొన్నారు […]