భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలకు & జూనియర్ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు
315 Views24/7 తెలుగు న్యూస్ నవంబర్ 1 తెలంగాణ సీఎం నేటి నుంచి రాజశ్యామల యాగం చేయనున్నారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ దంపతులు మూడు రోజుల పాటు యాగం చేస్తారని పేర్కొన్నారు. ఈ యాగానికి 200 మంది కర్ణాటక, ఏపీ పురోహితులు వస్తారని వెల్లడించారు. No Slide Found In Slider. Poll not found ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
210 Views జంగం మహేశ్వరులకు ప్రాధాన్యత ఇస్తున్న కెసిఆర్… తెలంగాణ రాష్ట్ర అవిర్భవం తరువాత ఆధ్యాత్మికత కు పెద్ద పీట వేసిన కెసిఆర్ ఆ దిశ గా అనేక ఆలయాలను అభివృద్ధి చేశాడని,దుప దీప నైవేద్య పథకం కింద గ్రామీణ ప్రాంత అర్చకులకు వేతన సదుపాయం కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపింది కెసిఆర్ అని ,త్వరలో గజ్వేల్ లో జంగమ సమాజానికి స్థలం కేటాయించి భవన నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ […]
97 Viewsహైదరాబాద్ మార్చ్ 12,24/7 తెలుగు న్యూస్:సాగు భూముల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాదులో సదస్సును జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా రైతాంగా ఉద్యమం చేస్తున్న రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. తెలంగాణ రైతాంగ సమితి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టిఎఫ్ టి యు ఆఫీసులో సాగు భూముల సమస్యల పరిష్కరించాలని కోరుతూ కరపత్రాల విడుదల చేయడం జరిగింది. ఈనెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, నూతన ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను […]