భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలకు & జూనియర్ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు
15 Viewsబీసీల 42% రిజర్వేషన్ కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్కు నైతిక మద్దతు తెలిపిన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశానుసారం ఈనెల 18 వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్కు మంచిర్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలిపిన మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాదె సత్యం. ఈ […]
97 Views(తిమ్మాపూర్ మర్చి 01) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొన్నం అనీల్ గౌడ్ జన్మదినం సందర్భంగా పొన్నం యువసేన అధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో కరీంనగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద చికిత్స పొందుతున్న వారి కుటుంబాలకు అన్నదానం చేశారు.. అనంతరం మన్నెంపల్లి గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పరీక్ష సామగ్రి అందజేశారు… ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు వేణుకుమార్, సదయ్య […]
76 Viewsబిజెపి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సిద్దిపేట జిల్లా / ఏప్రిల్ 19 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మైనాపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే మరియు ఎలక్షన్ రెడ్డి మెదక్ జిల్లా డి సి సి బి మాజీ అధ్యక్షులు ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీ చెందిన బిజెపి బి […]