375 Views ముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో శివకేశవ ఆలయ ప్రాంగణంలో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిపారు. మహిళా మణులు ఆనందోత్సవాల మధ్యలో ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ముగ్గుల పోటీలో విజేతలులుగా నిలిచిన మహిళలకు నాలుగు బహుమతులతో పాటు […]
గెలుపొందిన వారికి బహుమతి అందించిన మాజీ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి…
239 Viewsముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం రామలక్షణ పల్లె గ్రామంలో 2025 ఆంగ్ల నూతన సంవత్సరంను పురస్కరించుకొని మకర సంక్రాతి శుభాకాంక్షలు సందర్బంగా మాజీ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రథమ బహుమతి 2. వేల రూపాయలు మాజీ సర్పంచ్ ధర్మ రవీందర్ రెడ్డి చేతుల మీదుగా గెలుపొందిన వారికి అందించారు. అదేవిధంగా ద్వితీయ బహుమతి 1. వెయ్యి రూపాయలు కోటగిరి కనకయ్య అందించారు. ఈ […]
వరద బాధితులకు అండగా రావుల రమేష్…
75 Views(తిమ్మాపూర్ జనవరి 14) తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామంలో ఇటీవల D4 కెనాల్ కాలువ గండిపడి గ్రామంలోని ఇళ్లలోకి నీళ్లు చేరి సుమారు 30 కుటుంబాలు నిత్యవసర సరుకులు కోల్పోయి ఇబ్బందులు పడిన విషయాన్ని మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ ద్వారా తెలుసుకున్న తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు, నుస్తలాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ వెంటనే స్పందించి 30 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యన్ని పంపిణీ చేసారు. ఈ సందర్భంగా […]
గొల్లపల్లి లో సంక్రాంతి క్రికెట్ సంబరాలు..
139 Views(తిమ్మాపూర్ జనవరి 14) సంక్రాంతి పండుగ సందర్భంగా తిమ్మాపూర్ మండలం గోల్లపల్లి గ్రామంలో క్రీడా ఫోటీలు నిర్వహించారు.. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా నాలుగు టీములుగా ఏర్పడి ఉత్సాహంగా క్రికెట్ ఆడరు, మొదటి మ్యాచ్లో గెలిచిన జట్టు,రెండో మ్యాచ్లో గెలిచిన జట్టు పైనల్లో పోటీ పడగా హోరాహోరిగా సాగిన పైనల్ మ్యాచ్ లో కర్ర మణికంఠ టీం విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు కప్పుతో పాటు, ఓడిన జట్టుకు […]
వీధినపడ్డ కుటుంబం.. ఆర్థికసహాయంకోసం ఎదురుచూపు…
100 Viewsముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి) నిరుపేద కుటుంబంపై విధి వక్రీకరించడంతో వీధిన పడ్డ కుటుంబం. రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన దండు రాజు వయసు 35సం” అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. రెక్కాడితేగాని డొక్కనిండని బీద బతుకులకు గుంట భూమి లేకపోవడం గమనార్హం. దహన సంస్కారాల ఖర్చులు లేకపోవడంతో గ్రామస్తుల సహాయంతో దహనం చేశారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉండగా ఒకరు 16, ఒకరు9 సంవత్సరాలు వీరికి దాతలు ఎవరైనా […]
నాలుగ వ తరగతి ఉద్యోగుల క్యాలెండర్ ఎమ్మెల్యేచే ఆవిష్కరణ
143 Viewsమంచిర్యాల. 4వ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరణ. తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ బాద్యులు మరియు సభ్యులు,శాసన సభ్యులు , ప్రేమ సాగర్ రావుని కలసి పూల మొక్క ఇచ్చి నూతన సంవత్సర మరియు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ కాల సూచిక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గేట్ల సుమీత్, ప్రధాన కార్యదర్శి కె. గోవర్ధన్, కోశాధికారి ఎస్. […]
మంచిర్యాలలో పలు వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే
67 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాలలో పలు వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని హమాలివాడ , దొరగారి పల్లె, రాజీవ్ నగర్, గోపాల్ వాడ, సూర్య నగర్, రాజరాజేశ్వరీ కాలనీ పలు వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం వార్డు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ […]
న్యాయవాదితోపాటు మరొకరిపై న్యూసెన్స్ కేసునమోదు…
362 Viewsముస్తాబాద్, జనవరి 13 (24/7 న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండలానికి చెందిన న్యాయవాది సార్గు రాకేష్,తోపాటు దీపకనే వ్యక్తులపై న్యూసెన్స్ కేసు నమోదైనట్లు ఎస్సై చిందం గణేష్ తెలిపారు. ముస్తాబాద్ మద్దికుంట రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనం చేస్తుండగా ముస్తాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు దీపక్, సార్గు రాకేష్ ఇరువురు మద్యం సేవించినారని వారి వాహనాన్ని మోటర్ పై వస్తుండగా పోలీసులు బ్రీత్ అనలైసర్ టెస్ట్ చేశారు. ఏఎస్సై రమణ, పోలీస్ సిబ్బందిపై […]
విశ్వనాథ ఆలయంలో అన్నదానం చేసిన చిప్పకుర్తి దంపతులు
57 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గం విశ్వనాథ ఆలయంలో అన్నదానం చేసిన చిప్పకుర్తి మల్లేష్ ,శ్రీలత దంపతులు. గోదా రంగనాదుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చిప్పకుర్తి దంపతులు. ఈ కళ్యాణమాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులందరికీ అన్నదానం చేశారు.










