174 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ మోడల్ స్కూల్ లో బుధవారం స్కూల్ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్ మధ్యాహ్న భోజనం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు.విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యజ్ఞశ్రీ, ఉపాధ్యాయులు రాజేందర్, అల్తాఫ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
87 Viewsమంచిర్యాల జిల్లా *మంచిర్యాల ఎమ్మెల్యే బెదిరింపు రాజకీయాలు మానుకోవాలి లేదంటే డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి * *నిన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బిజెపి నాయకుల పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న భూ ఆక్రమణల పై మరియు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారీంటీల విఫలం అవ్వడం పై ఈరోజు బిజెపి జిల్లా కార్యాలయంలో బీజేపీ మంచిర్యాల జిల్లా […]
54 Viewsసిద్దిపేట జిల్లా రాయపోలు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఐకెపి కేంద్రాలను తాసిల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ జేమ్లా నాయక్, ఏపీఎం యాదగిరి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలైన రాయపోల్, రాంసాగర్, అంకిరెడ్డిపల్లి, టెంకంపేట్, ఆరెపల్లి, వడ్డేపల్లి, అనాజీపూర్, మంతూర్, తిమ్మక్ పల్లి, చిన్న మసాన్ పల్లి, కొత్తపల్లి, ఎల్కల్ గ్రామాలలో ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులకు ముఖ్యంగా వరి ధాన్యాన్ని దళారులను నమ్మి […]