ప్రాంతీయం

విశ్వనాథ ఆలయంలో అన్నదానం చేసిన చిప్పకుర్తి దంపతులు

59 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గం విశ్వనాథ ఆలయంలో అన్నదానం చేసిన చిప్పకుర్తి మల్లేష్ ,శ్రీలత దంపతులు. గోదా రంగనాదుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చిప్పకుర్తి దంపతులు. ఈ కళ్యాణమాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులందరికీ అన్నదానం చేశారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్