ప్రాంతీయం

మృతుని రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చెక్కును అందించిన అధికారులు…

145 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 25 (24/7న్యూస్ ప్రతినిది); ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామ నివాసి అయిన జెల్ల దేవయ్య అనేరైతు అప్పులు అధికమవడంతో ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అతని భార్యకు స్థానిక మండల అధికారులు1,లక్ష రూపాయలగల మంజూరు చేసిన చెక్కును వారి నివాసంలో అందించారు.

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం..

158 Views రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం మండలంలోని రాచర్ల జూనియర్ కళాశాల లో జరిగిన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల విడుకోలు సమవేశం ఘనంగా జరిగింది..కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు నృత్యలు చేసి పండుగ వాతావరణంను ఎర్పార్చారు..ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై. శ్రీనివాస్ గారు విచ్చేసి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, మంచి ఫలితాలు సాధించాలని ఉదాహరనలతో మెలుకువలు నింపాపరు, తర్వాత పోయిన విద్యసంవత్సరం లో స్టేట్ ర్యాంక్స్, […]

ప్రాంతీయం

అధికారులకు సూచనలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే

86 Viewsమంచిర్యాల జిల్లా. మహాశివరాత్రికి సంబంధించి అధికారులతో సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ నగర్ రావు. మహాశివరాత్రి పర్వదినాన గోదావరి నది తీరంలో కొనసాగే జాతరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఆసౌకార్యాలు లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు సూచించారు. గోదావరి నది తీరాన ఆచరించే స్నాన ఘట్టాలను ఆయన పరిశీలించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రాంతీయం

బెల్లంపల్లి, కన్నాల గ్రామపంచాయతీ లో కార్యకర్తల సమావేశం

72 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం: బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. భక్తుల సౌకర్యార్థం బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు నూతనంగా వేయడం తో ఆ రోడ్డును పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణ ప్రజల కోరిక మేరకు ప్రేమతో అభివృద్ది కి కృషి చేస్తా. బెల్లంపల్లి అభివృద్ది పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించాం.కాంగ్రెస్ […]

ప్రాంతీయం

ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం కావాలి – రఘునాథ్ వెరబెల్

55 Viewsఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం కావాలి – రఘునాథ్ వెరబెల్లి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ ,హమలివాడ మరియు పాత మంచిర్యాలలో రఘునాథ్ వెరబెల్లి  పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థి శ్ర అంజి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఈనెల 27 న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ పట్టభద్రుల అభ్యర్థి […]

ప్రాంతీయం

నేటి నుంచి వైన్స్ బంద్

89 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేటి నుండి వైన్ షాపులు బంద్. ఇవాళ సాయంత్రం 4 గంటల నుండి 27 తారీకు 4 గంటల వరకు వైన్ షాపులు మూసి వేయబడతాయి. గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైన్ షాపులు బంద్ చేయనున్నారు. పలు జిల్లాలలో నేటి నుంచి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుండి 27 తారీకు సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు, […]

ప్రాంతీయం

మంచిర్యాల కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

111 Viewsమంచిర్యాల జిల్లా. ఎ ఎల్ సి ఆత్మీయ సమ్మేళన సభ లో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

విజయం మనదే.. కమలం వికసిస్తుంది… అంజిరెడ్డి గెలుస్తున్నాడు

106 Viewsఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటింగ్ ప్రచారంలో మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా చిన్నమైల్ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టబద్రులను కలిసి ఓటు వేయాల్సిందిగా కోరడం జరిగింది. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, చందుపట్ల రాజు రెడ్డి, కిరణ్ నాయక్, బిజెపి నాయకులు ప్రచారంలో ఉన్నారు

ప్రాంతీయం

15.904 కేజీల గంజాయి పట్టుకొన్న రామగుండం పోలీసులు

117 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ 15.904 కేజీల గంజాయి పట్టుకొన్న రామగుండం పోలీసులు. దాని విలువ రూ. 7,95,200/- హైదరాబాద్ లోని శామీర్ పేటకు చెందిన ఓ వ్యక్తి వైజాగ్ నుండి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయించేందుకు వస్తున్నాడానే రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., గోదావరిఖని ఏసీపీ రమేశ్ కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వారి ఆదేశాల మేరకు రామగుండం ఎస్ఐ సంధ్య రాణి  సిబ్బంది తో కలిసి రైల్వే […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మొదటి ప్రాధాన్యత ఓటు మాకే ఇవ్వండి… కాంగ్రెస్ శ్రేణులు

345 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని గుళ్లపెల్లి శ్రీకాంత్ రెడ్డి, మూర్తి వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుళ్ళపెల్లి లక్మారెడ్డి, కంచర్ల రాజు ప్రచారం చేశారు.