ప్రాంతీయం

మృతుని రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చెక్కును అందించిన అధికారులు…

107 Views

ముస్తాబాద్, ఫిబ్రవరి 25 (24/7న్యూస్ ప్రతినిది); ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామ నివాసి అయిన జెల్ల దేవయ్య అనేరైతు అప్పులు అధికమవడంతో ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అతని భార్యకు స్థానిక మండల అధికారులు1,లక్ష రూపాయలగల మంజూరు చేసిన చెక్కును వారి నివాసంలో అందించారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్