193 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 2) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శేర్దని రాములు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిజేపి సీనియర్ నాయకులు తాడురి మహేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కిలోల బియ్యం,వంట సామాగ్రి అందజేశారు.వీరితో పాటు రాజు, రాజంగారి మహేష్,శెర్దని మహేష్,స్వామి గౌడ్, బబ్లూ గౌడ్,స్వామి,రాజు,హరికృష్ణ,అనిల్,మహేష్,ప్రశాంత్,నరేష్ తదితరులు ఉన్నారు. No […]
303 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చలి బోనాలపాడిపంటలను పిల్లాపాపలను చల్లంగా చూడాలనీ కోరుతూ ప్రతియేటా గ్రామ దేవత పోచమ్మ తల్లికి ఘనంగా చలి బోనాల పండగ నిర్వహించారు ఈ కార్యక్రమంలోపాల్గొన్న MPTC 2 ఎలగందుల అనసూయ నర్సింలు పాల్గొని గ్రామంలో ఉన్న పిల్లాపాపలతో పాడిపంటలను చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని ఆమె వేడుకున్నారు No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
113 Viewsఉచిత వైద్య శిబిరం.. మందుల పంపిణీ సెప్టెంబర్ 14 సిద్దిపేట జిల్లా : మర్కుక్ మండల కేంద్రంలోని మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, 120 మంది పేషంట్లకు షుగర్ బీపీ ఇతర పరీక్షలు నిర్వహించి, మర్కుక్ గ్రామం లో గురువారం సర్పంచ్ భాస్కర్ చేతులమీదుగా ప్రారంభించి మెడికల్, ఉచిత మందులు పంపిణీ చేసినట్లు వైద్యులు మాస్, గగన,శృతి,తేజ తెలిపారు. వైద్య శిబిరంలో ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం […]