కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్.
డిసెంబర్ 14
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులనుపంపిణీ చేశారు మండలంలోని 24 మంది లబ్ధిదారులకు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్, కొంకటి నళినీ దేవి, చిత్తారి పద్మ, భూక్య సరోజన, దొడ్డి శ్రీనివాస్, బొజ్జ హరీష్, కౌన్సిలర్లు ఆకుల వెంకన్న మాజీ ఎంపీపీ,యండి ఆయూబ్ కోఆప్షన్ సభ్యులు, కోమటి సత్యనారాయణ, పున్న సది, గడిపే మల్లేశం ,రాజయ్య గిర్ధవర్, కృష్ణ ఆర్ ఐ, మొహమ్మద్ కరీం జూనియర్ అసిస్టెంట్, రాజు సీనియర్ అసిస్టెంట్, జాలిగం శంకర్ జూనియర్ అసిస్టెంట్ , లబ్ధిదారులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
