5 Viewsమంచిర్యాల జిల్లా. రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ లో సిల్వర్ మెడల్ సాధించిన వెరబెల్లి మహతిని సన్మానించిన బీజేపీ నాయకులు. హైదరాబాద్ లో తెలంగాణ రైఫిల్, పిస్టల్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో మంచిర్యాల పట్టణం గౌతమి నగర్ కు చెందిన వెరబెల్లి రవీందర్ రావు కుమార్తె వెరబెల్లి మహతి S26 10 మీటర్ రైఫిల్ షూటింగ్ లో 2 వ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ […]
కాళేశ్వరం జోన్ కు మంచి పేరు తీసుకురావాలి: పోలీస్ కమీషనర్
3 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ రాష్ట్ర, జాతీయ స్థాయి లో రామగుండం కమిషనరేట్ కు, కాళేశ్వరం జోన్ కు మంచి పేరు తీసుకురావాలి: పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రామగుండము కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ రెండవ రోజు పలు అంశాలపై అధికారులు, సిబ్బందికి డ్యూటీ మీట్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఆర్మూడ్ రిజర్వ్ విభాగాలైన డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టిమ్ పనితీరును […]
ప్రపంచ మెకానిక్ డే సందర్భంగా బైక్ ర్యాలీ, జెండా ఆవిష్కరణ
5 Viewsమంచిర్యాల జిల్లా. ప్రపంచ మెకానిక్ డే సందర్భంగా బైక్ ర్యాలీ, జెండా ఆవిష్కరణ. జులై 3న ప్రపంచ మెకానిక్ డే పురస్కరించుకొని మంచిర్యాల టూవీలర్ మెకానిక్ అండ్ వర్కర్స్ సొసైటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేపట్టడం జరిగింది.మంచిర్యాల యూనియన్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులుగా తూముల నరేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నీ మెకానిక్ లందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్షులు కర్ణ కంటి రవీందర్ తెలిపారు. మెకానిక్ల సంక్షేమం […]
బిజెపి నూతన అధ్యక్షుని కలిసిన రఘునాథ్
6 Viewsమంచిర్యాల జిల్లా. బిజెపి నూతన అధ్యక్షుడు రామ్ చందర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు రఘునాథ్. నభారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్. రాంచందర్ రావు ని ఈరోజు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి హైదరాబాద్ లో వారి నివాసంలో కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆపరేషన్ ముస్కాన్- XI నిర్వహణ పై సమీక్ష సమావేశం
5 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ఆపరేషన్ ముస్కాన్- XI నిర్వహణ పై సమీక్ష సమావేశం. బాల కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు: పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ జూలై 1 నుండి 31-07-2025 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్-XI నిర్వహణ గురించి రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పెద్దపల్లి జిల్లా ఆపరేషన్ ముస్కాన్-XI టీమ్ పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ […]
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద కాలువ మట్టి తీసివేత
5 Viewsమంచిర్యాల జిల్లా. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద కాలువ మట్టి తీసివేత నస్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధలోని 7 వార్డు జాన్సీనగర్ లో గత 10 ఏళ్ళు నుండి పెద్దకాలువ మట్టితో నిండి వర్షాలకు నీళ్ళు ఇళ్లలకు రావడం వలన నష్టం జరుగుతుంది. ముందుగానే ఎలాంటి ఇబ్బందులూ ప్రజలకు జరగద్దూ అని స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సురేఖ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి జేసీబీ సహాయంతో పెద్ద కాలువలో కూరుకుపోయిన మట్టిని తీయడం […]
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించిన పోలీస్ కమీషనర్
5 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించిన పోలీస్ కమీషనర్. శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండం పోలీస్ కమిషనరేట్లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగవిరమణ పొందిన పోలీస్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఘనంగా సత్కరించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు ఎస్.ఐ […]
నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం
6 Viewsమంచిర్యాల జిల్లా. జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో మంచిర్యాల జిల్లా తెలంగాణ నాల్గవ తరగతి జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు ఉద్యోగులు పాల్గొన్నడం జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉదేశ్యం పెండింగ్ బిల్స్మంజూరు గురించి,హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో మంజూరు చేయాలనీ,నాల్గవ తరగతి ఉద్యోగులకు 2 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్స్ వచ్చేటట్టు జీ వో తీసుకోని రావాలని తెలంగాణ ప్రభుత్వని కోరనైనది.మరియు మండల స్థాయి […]
మంచిర్యాల పట్టణంలోని బస్ డిపోను పరిశీలించిన ఎమ్మెల్యే
7 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని బస్ డిపోను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ అతిత్వరలోనే బస్టాండ్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సంబంధిత అధికారులు ఎమ్మెల్యే ని శాలువాతో సన్మానించారు.. ఈకార్యక్రమంలో బస్ డిపో అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.