13 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని సమ్మక్క సారలమ్మ దేవాలయం వద్ద గురువారం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆలయ పూజారి పిట్ల పరశరాములు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా నిర్వహించి చిన్నారులకు ఉచితంగా గాలిపటాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి భోగి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద త్వరలో నిర్వహించే […]
బండ మల్లన్న జాతర మహోత్సవంలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
14 Viewsఅక్బర్పేట–భూంపల్లి మండలం వీర రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన బండ మల్లన్న జాతర మహోత్సవ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, మల్లన్న స్వామి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బొమ్మరిల్లు పిల్లల సందళ్ళు
36 Viewsసంక్రాంతి పర్వదినం సందర్బంగా మండల వ్యాప్తంగా అందమైన ముగ్గులతో వాకిళ్ళు తీర్చిదిద్దగా పల్లెలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. వాకిళ్లలో రేగి పళ్లు, గోబ్బేమ్మలు పెట్టి నవ ధాన్యాలతో అలంకరించారు. పిల్లలు బొమ్మరిల్లు కట్టి, గురుగులలో ప్రసాదం వండి పంచి పెట్టారు. సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా మండల వ్యాప్తంగా జరుపుకున్నారు.
చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉంటాం,రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద
23 Viewsచెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉంటాం,రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద. మంచిర్యాల జిల్లా,జనవరి 15, 2026: చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం జిల్లాలోని చెన్నూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ లతో […]
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
25 Viewsచివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా, జనవరి 15, 2026: జిల్లాలోని గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలోని సాగు భూములలో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని తానిమడుగు వద్ద గల గూడెం ఎత్తిపోతల పథకం నుండి మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, నీటిపారుదల శాఖ, ఇతర […]
సర్పంచ్ నరేష్ కు అభినందనలు వెల్లువ.. సత్కారం…
152 Viewsముస్తాబాద్, జనవరి 15 (24/7న్యూస్ ప్రతినిధి) చిగురు నరేష్ నూతన సర్పంచిగా బాధ్యతలు చేపట్టి అదే కోవలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా యూత్ సభ్యులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రస్తుత యువ నాయకులు బంధనకల్ సర్పంచ్ చిగురు నరేష్ మాట్లాడుతూ యూత్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపి మకర సంక్రాంతి శ్రీ.దేవియూత్ అసోసియేషన్స్ వారు 24 సంవత్సరాల జీవన ప్రయాణంలో మాయూత్ లో సభ్యునిగా ఉండి నేడు గ్రామ సర్పంచిగా ముస్తాబాద్ […]
సంక్రాంతి ముగ్గులతో ఎస్సీ కాలనీ శోభాయమానం.
16 Viewsసిద్దిపేట జిల్లా రాయపొల్ మండల పరిధిలోని రాంసాగర్ ఎస్సీ కాలనీలో చిన్నారులు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉదయాన్నే లేచి కలపు చలి అందమైన ముగ్గులు వేసి గ్రామాన్ని పండుగ వాతావరణంతో నింపారు. ఇళ్ల ముందర రంగురంగుల ముగ్గులు వేస్తూ “హ్యాపీ పొంగల్” అంటూ సందేశాలు రాస్తూ పండుగ శోభను మరింత పెంచారు. ఈ సందర్భంగా మండల ప్రజలు గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. పిల్లల ఉత్సాహం, వారి కళాత్మక ప్రతిభ […]
తెలుగు, సంస్కృతి సంప్రదాయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి.
54 Viewsతెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటితరం తెలుసుకోవాలని, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తొగుట సీఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ మానస అన్నారు. బుధవారం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో గ్రామ ఐక్యత, యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలనే లక్ష్యంతో గ్రామానికి చెందిన గంగి యాదగిరి ఆధ్వర్యంలో యువకులకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించగా, మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]
రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది.రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద
24 Viewsరాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది.రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద మంచిర్యాల జిల్లా, జనవరి 14, 2026: రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, క్యాతనపల్లి […]
వడ్డేపల్లి, వీరారెడ్డిపల్లిలో ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు అందజేత.
20 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి, వీరారెడ్డిపల్లి గ్రామాలలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా భోగి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రేణుక, సుగుణ ఆధ్వర్యంలో ఉదయం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన రంగురంగుల ముగ్గులతో గ్రామాన్ని శోభాయమానం చేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు గ్రామపంచాయతీ తరఫున బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు పెద్ద సంఖ్యలో […]










