రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన అందే నడిపి పోషయ్య ప్రమాదవశాత్తు చనిపోగా బిఅరెస్ పార్టీ తరుపున ప్రమాద భీమా 2,00,000/- రూపాయల చెక్కును శనివారం వారి ఇంటి వద్దకు వెళ్లి అందచేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.
