నేరాలు

దుండగులను కఠినంగా శిక్షించాలి..

109 Views(తిమ్మాపూర్ ఫిబ్రవరి ) కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో దళిత మహిళను వివస్త్రను చేసి,కంట్లో కారం కొట్టి గ్రామంలోనీ నడి బజార్లో అందరు చూస్తుండగానే చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన దుండగులపై కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు పారునంది జలపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక దళిత మహిళను వివస్త్ర చేసి […]

Breaking News నేరాలు

అనుమానాస్పదంగా కనిపిస్తే ఫోన్ చేయండి ఎస్సై రమాకాంత్ వెల్లడి…

145 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోగత కొన్ని రోజుల నుండి సిరిసిల్ల జిల్లాలో పలు ప్రాంతాలలో వరసగా దొంగతనాలు జరుగుతున్నాయి. పగలు ,రాత్రి సమయంలో గ్రామాలలో గాని చుట్టుపక్కల ప్రాంతాలలో గాని ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిన తిరిగిన వారి గురించి పోలీసు వారికి సమాచారం అందించగలరని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ మండల ప్రజలకు సూచించారుఎ.ట్టి పరిస్థితిలో ఇంటికి తాళం వేసి వెళ్ళే సమయం లో మీ సంబంధిత గ్రామ పోలీసు అధికారికి సమాచారం ఇవ్వగలరు  ఇంట్లో విలువైన వస్తువులు […]

నేరాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి !

174 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 8) చేగుంట మండలం గోవిందపూర్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి గురువారం ఉదయం మృతి చెందాడు. నర్సింగ్ మండలం నర్సంపల్లికి చెందిన దశరథ అనే వ్యక్తి దౌల్తాబాద్ నుంచి బోనాల గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును డీకండంతో తీవ్ర గాయాలయ్యాయి.దౌల్తాబాద్ 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతావు గురువారం ఉదయం మృతి చెందాడు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

నేరాలు

భూ తగాధాల్లో తలదూర్చి బెదిరింపుకు పాల్పడుతూ,హత్యప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్,రిమాండ్ కి తరలింపు.

231 Viewsభూ తగాధాల్లో తలదూర్చి మద్యమవర్తితనం చేస్తూ డబ్బులు, భూమి డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ, ఈవ్వనందుకు రాజు అనే వ్యక్తి పై హత్యప్రయత్నం చేసిన రిపోర్టర్ రమణారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు సిరిసిల్ల టౌన్ డిఎస్పీ ఉదయ్ రెడ్డి బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. భూ తగాధాల్లో ,ఇతర విషయాల్లో ప్రజలను బేధరింపులకు పాల్పడిన రమణారెడ్డి పై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో గతంలో నాలుగు కేసులు నమోదు. ఈ […]

నేరాలు

రోడ్డు ప్రమాదం విద్యార్థి మృతి!

196 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 5) సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని పస్తాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బైకును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇంటర్ విద్యార్థి శ్రీకాంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు సంగారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

నేరాలు

కుంటలో పడి వృద్ధుడు మృతి

252 Viewsదౌల్తాబాద్: గేదెకు నీళ్లు తాపడానికి వెళ్లి కుంటలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన దౌల్తాబాద్‌ లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సాయిలు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన దౌల్తాబాద్‌కు చెందిన గొల్లదుబ్బయ్య ఆదివారం నీళ్లు తాపడానికి తన గేదెను స్థానిక కొత్త కుంట వద్దకు తీసుకెళ్లాడు. నీళ్లు తాగిన అనంతరం గేదె కుంటలోకి వెళ్ళింది. ఇది గమనించిన దుబ్బయ్య గేదెను బయటకు […]

నేరాలు

మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా పోలీస్ లను సంప్రదించండి

111 Viewsమహిళల,బాలికల రక్షణ కొరకే షీ టీమ్ లు. జిల్లా వ్యాప్తంగా రద్దీగాల షీ టీమ్ సిబ్బంది మఫ్టీలో నిఘా. మహిళలు,బాలికలు,విద్యార్థినిలు వేధింపులకు గురైనట్లు అయితే వెంటనే జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 లేదా డయల్ 100 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు*. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ […]

నేరాలు

మహిళా అదృశ్యం!

178 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2) సంగారెడ్డి పట్టణంలోని సాయికృప నగర్ కాలానికి చెందిన మహిళా నర్సమ్మ(54) అదృష్యమైనట్లు పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 1వ తేదీ ఇంట్లో వాళ్లతో గొడవపడి ఉదయం 11 గంటలకు బయటకు వెళ్ళింది. బంధువులు చుట్టుపక్కల గాలించిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో భర్త జనార్ధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ లభిస్తే ఈ 08455-276333 నెంబర్ కి ఫోన్ చేయాలని కోరారు. ఎర్రోళ్ల […]

నేరాలు

రోడ్డు ప్రమాదం!

107 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.వివరాలలోకి వెళితే మృతుడు బేజ్జంకి గ్రామానికి చెందిన బండి శ్రీనవాస్ (25)గా పోలీసులు గుర్తించారు.మృతునికి భార్య,కూతురు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

నేరాలు

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం అందివ్వండి.

229 Views*గంజాయి, మత్తు పధార్థాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి.* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.* *జిల్లా పరిధిలో గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం మెసేజ్ యూవర్ ఎస్పీ నెంబర్ 630-392-2572 కు లేదా డయల్100 కి సమాచారం అందించి, గంజాయి ,మత్తు పధార్థాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యంమై గంజాయి రహిత జిల్లాగా మార్చాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.* ఈ మేరకు శుక్రవారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు. జిల్లాలో […]