96 Views-జనశక్తి నక్సలైట్ల పేరుతో అమాయక ప్రజలను బెదిరిస్తే కఠిన చర్యలు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జనశక్తి నక్సలైట్ పేరుతో ప్రజలను బయబ్రాంతులకు గురి చేస్తూ పార్టీ ఫండ్ పేరిట డబ్బులు వసూళ్ళకి పాల్పడుతున్న పోకాల సాయి అనే వ్యక్తిని కొనరావుపేట్ పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ… సిరిసిల్ల పట్టణం సాయి […]
నేరాలు
గల్ఫ్ పంపిస్తానని మోసం చేసిన గల్ఫ్ ఏజెంట్ లబోదిబోమంటున్న బాదితులు
553 Viewsప్రజాదీవాస్ లో న్యాయం కోసం ఎస్ పి ని కలుస్తాం ఎల్లారెడ్డిపేట మార్చి 17 ; ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి, సింగారం, గొల్లపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురిని 15 రోజులలో గల్ఫ్ పంపిస్తానని గల్ఫ్ ఏజెంట్ మోసం చేయగా బాదితులు లబోదిబోమంటున్నారు, ముంబాయి లో వాకల ఫర్ ముంబాయి క్లాసిక్ ఇంటర్ నేషనల్ అయోషా కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వీసా ఇమాగ్రేషన్ ఎయిర్ టికెటింగ్ సర్వీస్ సౌకర్యం ఉందని దానికి మేనేజింగ్ డైరెక్టర్ గా […]
తిమ్మాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
628 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు . పోలీసుల వివరాల ప్రకారం శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తి తెలియని వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఏదో గుర్తు తెలియని వాహనం అతని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుని వయసు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో ఉంటుందని […]
విద్యుత్ ఘాతంతో రైతు మృతి !
88 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16) సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అనంత సాగర్లో విషాదం నెలకొంది.గ్రామానికి చెందిన మొంగల లక్ష్మయ్య శనివారం తన వ్యవసాయ పొలం వద్ద బోర్ మోటార్ వేయడానికి వెళ్ళాడు.స్టార్టర్ నడవక పోవడంతో దానిని రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్
83 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ పేకాట ఆడుతున్న 09 మంది వ్యక్తులను పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ టీమ్ ???????? 1,61,,320/- రూపాయల నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ (ఐజి) ఆదేశాల మేరకు ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ కృష్ణ రెడ్డి అధ్వర్యంలో ఎస్ఐ ప్రసాద్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జ్ లో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు […]
శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
120 Viewsజిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ (శిక్ వడా లో) ఈరోజు ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మట్లాడుతు…ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, […]
సైబర్ మోసాలపై అవగాహన సదస్సు
80 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహన సదస్సు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి మరియు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యండి. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్., (ఐజి) ఆదేశాల మేరకు SBI బ్యాంకు జ్యోతి నగర్, ఏన్టీపీసీ లో సైబర్ నేరాలపై, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో […]
అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన బాధితురాలికి ఆర్థిక సాయం
102 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 10) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని సాకలి బుచ్చమ్మ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న సామాగ్రి, అల్మారి లో ఉన్న దుస్తులు,కష్టపడి దాచుకున్న డబ్బులు దగ్ధమయ్యాయి.సుమారు వీటి విలువ 3 లక్షలు నుండి 4 లక్షల మధ్యలో ఉంటాయి. ఈ ప్రమాదం వల్ల బాధితురాలు నిరాశ్రయులయింది. ఈ విషయం తెలుసుకున్న బిజేపి సీనియర్ నాయకులు తాడురీ మహేష్ […]
వీర్నపల్లి మండలం లో మహిళ దారుణ హత్య
312 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామంలో ఒ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి అతికిరాతంగా హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం వన్ పల్లి గ్రామానికి చెందిన భక్తుల మల్లవ్వ (45) అనే మహిళ శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుంది.గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతుకోసి అతి కిరాతకంగా హతమార్చారు.ఈమె హత్యకు వివాహేతర సంబంధమేనని…? స్థానికులు అనుకుంటున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు స్థానికులు చూసి […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ ఘాతంతో రైతు మృతి
148 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫారంపై ఫ్యూజ్ మారుస్తుండగా రైతుకు విద్యుత్ ఘాతానికి గురై అక్కడ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు యాదయ్య(50) అని రైతు శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ మారుస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని […]