141 Viewsరాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్లన వరి లో కాండం తొలిచే పురుగు యొక్క ప్రభావం లో అధికం గా ఉన్నది అని వర్గల్ వ్యవసాయ అధికారిని శేష శయన అన్నారు. వర్గల్ మండలంలో ఇప్పటి వరకు దాదాపు మూడు వేల ఎకరాల వరకు వరిసాగు తెలిపారు . యాసంగి లో 6500ఎకరాలు వరకు వరి వేయవచ్చని అంచనా . మండలం లోని పలు గ్రామాలలో పంట పొలాలలను సందర్శించారు. కాండం […]
వ్యవసాయం
ఎల్లారెడ్డిపేటతెరాస అభ్యర్థి డైరెక్టర్ గా వర్స కృష్ణ హరి
159 Views. సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం లో బలపరుస్తున్న ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా మంత్రి కేటీఆర్ ఖరారు చేశారు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వర్స కృష్ణహరి (బీసీ) మున్నూరు కాపు వర్గానికి కేటాయించినట్లు తెరాస జిల్లా పార్టీ అధ్యక్షుడు తెలిపారు మండల టిఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ ఆయనకు అభినందనలు తెలియ చేశారు Telugu News 24/7tslocalvibe.com
వర్గల్ మండల్: ప్రపంచం మృత్తిక (నేల) దినోత్సవం.
164 Viewsవ్యవసాయశాఖ, ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం. నేడు ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం సందర్భంగా అన్ని రైతు వేదికలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు నేలల ఆరోగ్య పరిరక్షణకు సూచనలు చేయడం జరిగింది. 1) సేంద్రీయ ఎరువుల వాడకం: 2) పచ్చి రొట్ట ఎరువులు: 3) జీవన ఎరువులు: 4) పంట అవశేషాల యాజమాన్యం: (5) పంట మార్పిడి చేయడం: 6) భూసార పరీక్ష ఫలితాల ఆధారిత ఎరువుల వాడకం: 7) […]
గ్రామ సభలో పోడుభూమి సమస్యలపై వినతులు
162 Viewsగ్రామ సభలో పోడు భూముల సమస్యలు… తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది శుక్రవారం రోజున పోడు భూముల సమస్యలపై బాధితులు పేర్లను నమోదు చేసుకున్నారు రాచర్ల తిమ్మాపూర్ సర్పంచ్ పడగల రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో 19 అప్లికేషన్లు తీసుకొని పరిశీలించడం జరిగిందని తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ విలేకరులతో తెలిపారు […]
గ్రామ సభలో పూర్ భూమి సమస్యలపై వినతులు
165 Viewsగ్రామ సభలో పోడు భూముల సమస్యలు… తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది శుక్రవారం రోజున పోడు భూముల సమస్యలపై బాధితులు పేర్లను నమోదు చేసుకున్నారు రాచర్ల తిమ్మాపూర్ సర్పంచ్ పడగల రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ గ్రామ సభలో 19 అప్లికేషన్లు తీసుకొని పరిశీలించడం జరిగిందని తిమ్మాపూర్ పోడు భూముల కమిటీ అధ్యక్షులు సీత్యానాయక్ విలేకరులతో తెలిపారు […]
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
163 Views సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మమ్మద్ షాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం జిల్లా అధ్యక్షులు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కావేటి స్వప్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ మాట్లాడుతూ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో బుధవారం వడ్ల కొలుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ […]
వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. ఎంపీపీ పిల్లి రేణుక.
131 Viewsవరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.5 ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో సోమవారం రోజున శివాజీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్. ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమృత రాజమల్లు, ప్యాక్స్ వైస్ చైర్మన్ జంగిటి సత్తయ్య, ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం, వార్డ్ సభ్యులు సతీష్, కో ఆప్షన్ సభ్యుడు చిన్నన్న, ఏటీఎం మల్లేశం సి ఆర్ పి స్వప్న,సీసీ సుదర్శన్ సి డి […]
ఆయిల్ పామ్తో అధిక సుస్థిర లాభాలు
148 Viewsసిరిసిల్ల 26, అక్టోబర్ 2022: ఆయిల్పామ్ సాగుకు మన నేలలు అనుకూలమని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే ఆయిల్పామ్ సాగు వైపు రైతు లు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం క్షేత్ర సందర్శనలో భాగంగా జిల్లా కలెక్టర్ చంద్రంపేట లోని పామ్ ఆయిల్ నర్సరీ ని సందర్శించారు. నర్సరీ కి సంబంధించిన వివరాలను కంపెనీ అధికారులతో అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎల్లారెడ్డి పేట మండలం రాజన్న పేట గ్రామంలోని పాతూరి భూపాల్ రెడ్డి […]
చేతికచ్చిన వరిపంట చేజారి పోతున్న రైతు లబో దిబో…
163 Viewsముస్తాబాద్/ ప్రతినిది/ అక్టోబర్/14 గ్రామీణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య వ్యవసాయ రుణగ్రస్థత దేశ వ్యవసాయాభివృద్ధిని కుంటుపరుస్తున్న సమస్య కూడా ఇదే గ్రామీణుల్లో చాలామంది ఆర్ధిక అవసరాల కోసం ఎక్కువగా అప్పులు చేస్తుంటారు. వీటితో కొంత భాగం కుటుంబ అవసరాలకు మిగిలినదాన్ని వ్యవసాయ పెట్టుబడికి వినియోగిస్తున్నారు. అనేక కారణాల వల్ల రైతులు ఆ అప్పులను తీర్చలేక రుణగ్రస్తులవుతున్నారు. ఈపరిస్థితినే మనం గ్రామీణ రుణగ్రస్తత లేదా అప్పుల భారం అంటుంటాం. పేదరికం, వారసత్వంగా వచ్చిన అప్పులు, పెరిగిన […]
వడ్లు కొనుగోలు చేయాలని కిసాన్ సంఘ్ ఎమ్మార్వో కు వినతి పత్రం
336 Viewsఎల్లారెడ్డిపేట భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో యాసంగి వడ్లకొనుగోలు చేయాలని సోమవారం రోజున డిప్యూటీ ఎమ్మార్వో జయంత్ కు వినతి అందించారు ఈ కార్యక్రమానికి కిషన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మ నారాయణరెడ్డి ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు రాగుల ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి బందరాపు లక్ష్మారెడ్డి మొడుసు లక్ష్మారెడ్డి గుండాడి రామ్ రెడ్డి సాదు మల్లారెడ్డి మార్పు రాజు రెడ్డి ద్యాప దేవయ్య మర్రి శ్రీనివాస్ […]









