125 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాద గ్రామానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతి నిది పర్శ హన్మాండ్లు మంత్రి కేటీఆర్ కలసి బీసీ సమస్యలపై చర్చించాడు హైదరాబాద్ లో సంఘం అధ్యక్షుడు భారత దేశం మొత్తం లో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది కేసిఆర్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలసి ప్రభుత్వమే.హైదరాబాద్ ప్రగతి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిది పర్శ హన్మాండ్లు భవన్ లోగురువారం సంఘం జాతీయ అధ్యక్షుడు […]
ప్రాంతీయం
నిరసన దీక్ష చేపట్టిన బిజెపి నాయకులు…
124 Viewsముస్తాబాద్/అక్టోబర్/20; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మొర్రాయిపల్లి గ్రామంలో డబల్ బెడ్ రూములు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ మండలశాఖ ఆధ్వర్యంలో మొర్రాయిపల్లి గ్రామపంచాయతీ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల అధ్యక్షుడు కస్తూరికార్తీక్ రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి డబల్ బెడ్ రూమ్ లు మంజూరు చేస్తామంటూ మాటిచ్చి ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కేటీఆర్ వెంటనే డబుల్ బెడ్ రూములు మంజూరు చేయాలని […]
ఉచిత బస్ పాస్ ల పంపిణీ…
137 Viewsముస్తాబాద్/అక్టోబర్/19; విద్యార్థి ప్రజ్ఞ సంక్షేమ సంఘం ముఖ్యసలహాదారు ఎడమల హన్మంతరెడ్డి విశ్రాంత మండల విద్యాశాఖాధికారి సౌజన్యంతో ఈవిద్యా సంవత్సరం 2022-2023.లో ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికలకు ఉచిత బస్సు పాసులు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థినులకు ముస్తాబాద్ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) ముస్తాబాద్ కు 146 బస్ పాస్ లు అందజేసారు. ఈఉచిత బస్సు పాసుల పంపిణీ కార్యక్రమంలో విద్యార్థి ప్రజ్ఞ చీఫ్ అడ్వైజర్ విశ్రాంత […]
70 కోట్ల బీసీలకు అస్తిత్వాన్ని ప్రకటించాలి…
125 Views ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్ 19 రాజన్న సిరిసిల్ల పట్టణంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించంచారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచల రవి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రను ఈనెల 24 నాడు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశంలో 70 కోట్ల బీసీల అస్తిత్వానికి సంబంధించి బీసీ గణంపై ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానాన్ని ప్రకటించాలని బీసీ విద్యార్థి సంఘం […]
సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ…
141 Viewsముస్తాబాద్/అక్టోబర్/19;రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా లబ్ది దారుడు ఎడ్ల దేవేందర్ కు 43,000 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు లబ్ది దారుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
గంభీరావుపేట లో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
122 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడు గా అబ్దుల్ రహీం ఉపాధ్యక్షులు ఎడబోయిన శంకర్ , బిట్ల గణేష్ , ప్రధాన కార్య దర్శి గుడికాడి శ్రీకాంత్ , సహాయ కార్యదర్శి చేపూరి వేణు , కోశాధికారి నారోజ్ నరేష్ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారు మాట్లాడుతూ మిత్రులు మా పైనమ్మకం తో బాధ్యతలు ఇచ్చి ఎన్నుకున్నందున వారి నమ్మకాన్ని నిలబెట్టుకొని […]
సీఎం సహాయనిధి చెక్కులు అందజేత…
111 Viewsముస్తాబాద్/అక్టోబర్/18; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారాస మండల పార్టీ కార్యాలమంలో ముస్తాబాద్ పట్టణానికి చెందిన చెవుల మల్లేశం యాదవ్ (45000) సుధాకర్ ( 40,000) జంపాల నందిని(24, 000) మీస నర్సవ్వ (40,000) లకు లక్షయాభై వేల రుపాలను తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం సీఎం సహయక నిధి కింద మంజూరీ చేనసి చెక్కులను పట్టణ అధ్యక్షులు ఎద్దెండి నర్సింహ్మ రెడ్డి నేతృత్వంలో లబ్ధిదారులకు అందజేసారు. ఈకార్యక్రమంలో తెరాస మండలాధ్యక్షులు బోంపెల్లి సురేందర్ […]
గంభీరావుపేట లో గ్రామీణ ప్రాంత మహిళలకు నాబార్డ్ ద్వారా ఉచిత శిక్షణ స్వయం ఉపాది
128 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామీణ ప్రాంత మహిళలకు నాబార్డ్ ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు నేషనల్ అగ్రికల్చర్ బ్యాంకింగ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ వారి సౌజన్యంతో గంభీరావుపేట మండల కేంద్రంలో మహిళలకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో ఉచితంగా శిక్షణ పక్షం రోజులపాటు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులతో పాటు గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు పాల్గొన్నారు.. ఈ […]
ప్రధాన మంత్రి మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన బిజెపి నాయకులు
100 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో సోమవారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా రైతులందరికీ 12 విడత 2000 రూపాయలు రైతుల అకౌంట్లో సోమవారం జమ చేయనున్న సందర్భంగా తెలంగాణా స్తూపం వద్ద మోడీ చిత్రపటానికి రైతులతో కలిసిపాలాభిషేకం చేశారు .ఈ సమావేశంలో మండల అధ్యక్షులు కోడె రమేష్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు ఎందుకు నమ్మాలిలక్ష రూపాయల […]
గుర్తుతెలియని వ్యక్తులు చేపలపై విష ప్రయోగం…
107 Viewsముస్తాబాద్/అక్టోబర్/16; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం చిన్న కుంటలో వేలసంఖ్యలో చేపలు చనిపోయి ఉన్నాయి… చేపలు చనిపోయి దరికి చేరుతుండడంతో చెరువులో విషప్రయోగం వల్లే చేపలు మృత్యువాత పడ్డాయని బంధనకల్ గ్రామానికి చెందిన ఏఎంసి చైర్మన్ ముదిరాజ్ చిగురు నరేష్ వాపోయాడు. చిగురి నరేష్ మాట్లాడుతూ మాఅన్న కేటీఆర్ సూచనల మేరకు మునుగోడులో ఎలక్షన్ సందర్భంగా ప్రచారానికి తాను వెల్లగా ఇదే అదును చూసుకుని ఎవరో […]