108 Views*రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం* రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పేరుతో కేవలం కొంత మందికి మాత్రమే రైతు రుణ మాఫీ అమలు చేయండాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎనగందుల కృష్ణ మూర్తి గారు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు యనగందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారం రాగానే డిసెంబర్ 9న రైతులకు […]
138 Views ముస్తాబాద్, సెప్టెంబర్ 1 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెలువరించినందున రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల వారు అప్రమత్తంగా ఉండాలని, అలాగే వివిధ గ్రామాలల్లో పాత కట్టేకప్పు ఇండ్లల్లో నివసిస్తువున్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ముస్తాబాద్ ఆంధ్రప్రభ జర్నలిస్ట్ కస్తూరి వెంకట్ రెడ్డి అన్నారు. వర్షాల ప్రభావితం దృష్ట్యా విధ్యుత్ స్థంబాలను తాకకూడదని వర్షాలు వచ్చేసమయంలో చెట్లకింద ఉండకూడదని తెలిపారు. అలాగే […]
116 Viewsకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో 77 వ గణతంత్రదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా ఆవిష్కరించిన ఈ పవిత్ర రోజున, రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి […]